ETV Bharat / state

మహిళను రక్షించబోయి.. తానే బలయ్యాడు...!

author img

By

Published : Aug 20, 2019, 9:54 PM IST

ఆత్మహత్య చేసుకునేందుకు కాల్వలో దూకిన మహిళను కాపాడేందుకు ముగ్గురు యువకులు కాల్వలోకి దూకారు. మహిళను కాపాడారు. అందులో ఓ యువకుడు ప్రమాదవశాత్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి.. చివరికి శవంగా తేలాడు.

బుడమేరు
మహిళను రక్షించబోయి తానే బలయ్యాడు

మహిళను రక్షింప బోయి బుడమేరు కాల్వలో గల్లంతైన యువకుడు.. శవమై తేలాడు. సోమవారం రాత్రి విజయవాడ మధురానగర్ బుడమేరు కాలవలో స్థానికంగా నివసించే ఓ మహిళ ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. ఇది గమనించిన ముగ్గురు యువకులు కాల్వలో దూకి ఆమెను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. ‌ ఈ క్రమంలో ముగ్గురు యువకుల్లో ఒకరు బుడమేరులో గల్లంతు అవ్వగా అతని మృతదేహాన్ని విపత్తు నిర్వహక బృందం బయటకు తీసింది. మృతుడిని ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీకి చెందిన శివరామకృష్ణ గా గుర్తించారు. మాచవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మహిళను రక్షించబోయి తానే బలయ్యాడు

మహిళను రక్షింప బోయి బుడమేరు కాల్వలో గల్లంతైన యువకుడు.. శవమై తేలాడు. సోమవారం రాత్రి విజయవాడ మధురానగర్ బుడమేరు కాలవలో స్థానికంగా నివసించే ఓ మహిళ ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. ఇది గమనించిన ముగ్గురు యువకులు కాల్వలో దూకి ఆమెను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. ‌ ఈ క్రమంలో ముగ్గురు యువకుల్లో ఒకరు బుడమేరులో గల్లంతు అవ్వగా అతని మృతదేహాన్ని విపత్తు నిర్వహక బృందం బయటకు తీసింది. మృతుడిని ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీకి చెందిన శివరామకృష్ణ గా గుర్తించారు. మాచవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి

రోడ్డు పోయింది...తాటి చెట్టే రహదారైంది!

Intro:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో మంగళవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసి 82000 విలువచేసే నకిలీ షాంపూలను సీజ్ చేశారు హెడ్ అండ్ షోల్డర్ dow తదితర రకాల షాంపూ ల స్థానంలో లో లో నకిలీల షాంపూ లను విక్రయించేందుకు గోదాము లో సిద్ధం చేసి ఉంచగా విజిలెన్స్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు విజిలెన్స్ అధికారు లతో పాటు రాష్ట్ర పన్నుల శాఖ అధికారులు కూడా పాల్గొన్నారుBody:నరసన్నపేటConclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.