ETV Bharat / state

కారును ఢీ కొట్టిన లారీ.. ఒకరు మృతి

author img

By

Published : Feb 24, 2021, 11:30 AM IST

లారీ కారును ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం కృష్ణా జిల్లా నందిగామలో జరిగింది.

one died in road accident
ఒకరు మృతి

కృష్ణా జిల్లా నందిగామ డీఎస్పీ కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారిపై.. జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కారును ఓ లారీ ఢీ కొట్టటంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న తాటి శ్రీను అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

కృష్ణా జిల్లా నందిగామ డీఎస్పీ కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారిపై.. జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కారును ఓ లారీ ఢీ కొట్టటంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న తాటి శ్రీను అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: ఎన్నికల ఘర్షణలో గాయపడిన.. వార్డు సభ్యుడి తండ్రి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.