ETV Bharat / state

'25 లక్షల మహిళల్లో ఒక్క శాతానికే కాపు నేస్తం పథకంతో లబ్ధి'

author img

By

Published : Jun 27, 2020, 5:22 PM IST

వైఎస్సార్ కాపు నేస్తం పథకంపై తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప విమర్శలు గుప్పించారు. 25 లక్షల మహిళల్లో ఒక్క శాతానికే లబ్ధి చేకూరుస్తున్నారని దుయ్యబట్టారు.

chinarajappa
chinarajappa

వైఎస్​ఆర్ కాపు నేస్తం పథకం అర్హులందరికీ అందడం లేదని తెదేపా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. 25 లక్షల మహిళల్లో ఒక్క శాతానికే కాపునేస్తం ఇవ్వడం మోసం కాదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఈ పథకం ద్వారా ఇచ్చింది 354 కోట్ల రూపాయలు మాత్రమేనని చెప్పారు. కాపులకు 4,700 కోట్ల రూపాయలు ఇచ్చామన్న ప్రభుత్వ ప్రచారం అంకెల గారడీ మాత్రమేనని చినరాజప్ప దుయ్యబట్టారు.

వైఎస్​ఆర్ కాపు నేస్తం పథకం అర్హులందరికీ అందడం లేదని తెదేపా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. 25 లక్షల మహిళల్లో ఒక్క శాతానికే కాపునేస్తం ఇవ్వడం మోసం కాదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఈ పథకం ద్వారా ఇచ్చింది 354 కోట్ల రూపాయలు మాత్రమేనని చెప్పారు. కాపులకు 4,700 కోట్ల రూపాయలు ఇచ్చామన్న ప్రభుత్వ ప్రచారం అంకెల గారడీ మాత్రమేనని చినరాజప్ప దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:

కులాల మధ్య విద్వేషాలు పెంచేలా వ్యవహరిస్తున్నారు: పవన్​కల్యాణ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.