ETV Bharat / state

సీఎం సహాయనిధికి మిత్రా ఎనర్జీ, గంగవరం పోర్టు విరాళం - సీఎం సహాయనిధికి విరాళాలు ఇచ్చిన మిత్రా ఎనర్జీ,గంగవరం పోర్టు

కరోనా నివారణ నిమిత్తం సీఎం సహాయనిధికి మిత్రా ఎనర్జీ 2 కోట్లు, గంగవరం పోర్టు 3 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చాయి.

minthra enargy and gangavaram port to cm contribution for corona
సీఎం సహాయనిధికి విరాళాలు ఇచ్చిన మిత్రా ఎనర్జీ,గంగవరం పోర్టు
author img

By

Published : Apr 3, 2020, 7:50 PM IST

కొవిడ్‌ –19 నివారణ సహాయ చర్యలకు సీఎం సహాయనిధికి మిత్రా ఎనర్జీ 2 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్​ను కలిసిన మిత్రా ఎనర్జీ ఎండీ విక్రమ్‌ కైలాష్‌.. ఆన్‌లైన్‌లో విరాళం పంపిన పత్రాలను అందించారు.

గంగవరం పోర్టు 3 కోట్ల రూపాయల విరాళం అందించింది. పోర్టు ఛైర్మన్‌ డి.వి.ఎస్‌.రాజు, సీఈఓ, మాజీ డీజీపీ ఎన్‌.సాంబశివరావు.. ఇందుకు సంబంధించిన చెక్​ను ముఖ్యమంత్రికి అందించారు. గంగవరం పోర్టులో షేర్‌ హోల్డర్‌గా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రూ.16.25 కోట్లు ఇంటర్మ్‌ డివిడెండ్‌ చెక్‌ను ఇచ్చారు.

కొవిడ్‌ –19 నివారణ సహాయ చర్యలకు సీఎం సహాయనిధికి మిత్రా ఎనర్జీ 2 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్​ను కలిసిన మిత్రా ఎనర్జీ ఎండీ విక్రమ్‌ కైలాష్‌.. ఆన్‌లైన్‌లో విరాళం పంపిన పత్రాలను అందించారు.

గంగవరం పోర్టు 3 కోట్ల రూపాయల విరాళం అందించింది. పోర్టు ఛైర్మన్‌ డి.వి.ఎస్‌.రాజు, సీఈఓ, మాజీ డీజీపీ ఎన్‌.సాంబశివరావు.. ఇందుకు సంబంధించిన చెక్​ను ముఖ్యమంత్రికి అందించారు. గంగవరం పోర్టులో షేర్‌ హోల్డర్‌గా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రూ.16.25 కోట్లు ఇంటర్మ్‌ డివిడెండ్‌ చెక్‌ను ఇచ్చారు.

ఇదీ చూడండి:

మంగళగిరిలో రెడ్​జోన్​గా టిప్పర్​ బజార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.