ETV Bharat / state

గుడివాడలో దాతలకు జర్నలిస్టు ఫోరం సభ్యుల సన్మానం

author img

By

Published : May 22, 2020, 2:51 PM IST

లాక్​డౌన్ కారణంగా నిరాశ్రయులైన వారికి పలువురు దాతలు అండగా ఉంటున్నారు. వారి ఆకలి తీర్చిన దాతలకు .. కృష్ణాజిల్లా గుడివాడలో జర్నలిస్టు ఫోరం సభ్యులు సన్మానం చేశారు.

Members of the Journalist Forum at   Gudivada honored the donors
గుడివాడలో దాతలకు జర్నలిస్టు ఫోరం సభ్యుల సన్మానం

లాక్​డౌన్ కారణంగా అకలితో అలమటిస్తున్న పేదలకు.. దాతలు ఆహారం అందించారు. రెండు పూటలా భోజన వసతి ఏర్పాటు చేసిన వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులను... కృష్ణాజిల్లా గుడివాడలో జర్నలిస్టు ఫోరం సభ్యులు.. డీఎస్పీ సత్యానందం మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్​తో కలిసి సన్మానించారు. గుడివాడ డివిజన్ పరిధిలో ఒక్క కరోనా పాజిటివ్ కేసులేకుండా.. పలు విభాగాల సిబ్బంది కృషిచేశారని డీఎస్పీ సత్యానందం అన్నారు.

లాక్​డౌన్ కారణంగా అకలితో అలమటిస్తున్న పేదలకు.. దాతలు ఆహారం అందించారు. రెండు పూటలా భోజన వసతి ఏర్పాటు చేసిన వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులను... కృష్ణాజిల్లా గుడివాడలో జర్నలిస్టు ఫోరం సభ్యులు.. డీఎస్పీ సత్యానందం మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్​తో కలిసి సన్మానించారు. గుడివాడ డివిజన్ పరిధిలో ఒక్క కరోనా పాజిటివ్ కేసులేకుండా.. పలు విభాగాల సిబ్బంది కృషిచేశారని డీఎస్పీ సత్యానందం అన్నారు.

ఇదీచూడండి. పంట అమ్ముకునేందుకు అన్నదాతల పడిగాపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.