ETV Bharat / state

నిడమనూరులో వ్యక్తి అనుమానాస్పద మృతి

author img

By

Published : Jan 9, 2021, 2:47 PM IST

విజయవాడ రూరల్ మండలం నిడమనూరులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు తన ఇంటివద్ద రక్తపు మడుగులో పడి ఉండగా గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఓ వ్యక్తితో వివాదం నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

man suspected death at nidamanur
నిడమనూరులో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

విజయవాడ రూరల్ మండలం నిడమానురులో విషాదం జరిగింది. అంజూరి రాము అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు తన ఇంటివద్ద రక్తపు మడుగులో పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యా? లేక హత్యనా? అనే కోణంలో పటమట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో ఓ వ్యక్తితో వివాదం నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడ రూరల్ మండలం నిడమానురులో విషాదం జరిగింది. అంజూరి రాము అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు తన ఇంటివద్ద రక్తపు మడుగులో పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యా? లేక హత్యనా? అనే కోణంలో పటమట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో ఓ వ్యక్తితో వివాదం నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: తండ్రి చితికి కొరివి పెట్టిన కూతురు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.