ETV Bharat / state

కూతురు కులాంతర వివాహం చేసుకుందని... ఆ తండ్రి ఏంచేశాడంటే!

author img

By

Published : Aug 23, 2019, 3:07 PM IST

కూతూరు కులాంతర వివాహం తండ్రి మనసులో కక్షను పెంచింది. పెంచి పెద్దచేసిన కూతురు ఇష్టంలేకుండా ప్రేమ పెళ్లిచేసుకోడాన్ని సహించలేకపోయింది ఆ కుటుంబం ... ఫలితంగా అల్లుడు ఇంటి మీదకి దాడికి దిగారు. ఈ ఘటన కృష్ణా జిల్లా నందిగామలో చోటుచేసుకుంది.

కూతురు కులాంతర వివాహం చేసుకుందని... ఆ తండ్రి ఏంచేశాడంటే!

కూతురు ప్రేమపెళ్లి చేసుకుందని సహించలేక అల్లుడు ఇంటిపై మామ దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా నందిగామలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... నందిగామకు చెందిన రాయపాటి సుశ్మిత (22)కేవీఆర్ కళాశాలలో డిగ్రీ చదివింది. అదే కళాశాలలో చదివే తోటకూర వెంకటేష్(22)తో ప్రేమలో పడింది. పెళ్లిచేసుకుందామని ఇద్దరు తమ తమ ఇళ్లలో చెప్పారు. అబ్బాయి కుటుంబం పెళ్లికి అంగీకరించింది. అమ్మాయి తండ్రి మాత్రం కులాంతర ప్రేమకు ససేమిరా అన్నాడు. దాంతో అబ్బాయి కుటుంబం సమక్షంలో సుశ్మిత వెంకటేష్ పెళ్లి చేసుకున్నారు. కూతరు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కక్ష పెంచుకున్న తండ్రి... బంధువులతో అర్థరాత్రి అబ్బాయి ఇంటిపైకి దాడికి దిగారు. ఈ ఘటనలో వెంకటేష్​ కుటుంభీకులకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఇరువురు తల్లిదండ్రులు నందిగామ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చూడండి

కూతురు ప్రేమపెళ్లి చేసుకుందని సహించలేక అల్లుడు ఇంటిపై మామ దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా నందిగామలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... నందిగామకు చెందిన రాయపాటి సుశ్మిత (22)కేవీఆర్ కళాశాలలో డిగ్రీ చదివింది. అదే కళాశాలలో చదివే తోటకూర వెంకటేష్(22)తో ప్రేమలో పడింది. పెళ్లిచేసుకుందామని ఇద్దరు తమ తమ ఇళ్లలో చెప్పారు. అబ్బాయి కుటుంబం పెళ్లికి అంగీకరించింది. అమ్మాయి తండ్రి మాత్రం కులాంతర ప్రేమకు ససేమిరా అన్నాడు. దాంతో అబ్బాయి కుటుంబం సమక్షంలో సుశ్మిత వెంకటేష్ పెళ్లి చేసుకున్నారు. కూతరు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కక్ష పెంచుకున్న తండ్రి... బంధువులతో అర్థరాత్రి అబ్బాయి ఇంటిపైకి దాడికి దిగారు. ఈ ఘటనలో వెంకటేష్​ కుటుంభీకులకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఇరువురు తల్లిదండ్రులు నందిగామ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చూడండి

విజయసాయిరెడ్డిపై కేశినేని సవాల్

Intro:ముంగిలపట్టు యువకుడికి చంద్రగిరి పోలీసులు వేదించడంతో ఆత్మహత్యాయత్నం.Body:చంద్రగిరి ఎస్సై రామకృష్ణా వేధింపులకు భరించలేక ముంగిలిపట్టు చెందిన రమేష్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకొన్నాడు.తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడి,అనవసరంగా పోలీస్ స్టేషన్లో ఉంచి చిత్రహింసలకు గురిచేశాడని వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొంటున్నానని స్వీయాచిత్రం తీసి వాట్సాప్ లో తన స్నేహితులకు పంపాడు.చూసిన స్నేహితులు హుటాహుటిన తిరుపతిలోని ప్రేవేటు ఆసుపత్రిలో చేర్చారు.పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.