ETV Bharat / state

అక్రమంగా పశువుల తరలింపు.. లారీ పట్టివేత

పామర్రులో అక్రమంగా పశువులను తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు.

author img

By

Published : Apr 17, 2019, 8:35 PM IST

అక్రమ పశురవాణా లారీ పట్టివేత
అక్రమ పశురవాణా లారీ పట్టివేత

కృష్ణా జిల్లా పామర్రు వద్ద అక్రమంగా పశువులను తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. లారీని సీజ్ చేసి.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గుడ్లవల్లేరు నుంచి చెన్నైకి పశువులను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

అక్రమ పశురవాణా లారీ పట్టివేత

కృష్ణా జిల్లా పామర్రు వద్ద అక్రమంగా పశువులను తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. లారీని సీజ్ చేసి.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గుడ్లవల్లేరు నుంచి చెన్నైకి పశువులను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇది కూడా చదవండి.

దుర్గామల్లేశ్వర కల్యాణానికి ఇంద్రకీలాద్రి ముస్తాబు

Intro:గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పంచాయతీల వారీగా ఓటరు జాబితా తయారీపై నియోజకవర్గ స్థాయి ఐదు మండలాల పంచాయతీ కార్యదర్శుల శిక్షణ శిబిరం సోమవారం ఎస్.కోట లో నిర్వహించారు


Body:ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి బి సత్యనారాయణ హాజరై సార్వత్రిక ఎన్నికల ఓటరు జాబితా సేకరించి దాన్ని పంచాయతీ వారీగా వార్డుల వారీగా విభజించాలని తర్వాత కుల గణన కూడా పూర్తి చేయాలన్నారు మే 10వ తేదీలోగా పూర్తి చేసి ఇ ఓటరు జాబితాలను ప్రకటించాల్సి ఉందన్నారు కులాల కాలంలో కచ్చితంగా ఇటువంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు అవసరమైతే విఆర్వోలు సహకారం తీసుకోవాలన్నారు


Conclusion:ఈ సందర్భంగా గా ఇంటి పన్ను వసూలు ఈ నెలాఖరు నాటికి 80 శాతం దాకా అన్నారు అదేవిధంగా హాల్లో లో మంచి తక్షణం స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు ఈ సమావేశంలో లో రాజు ఐదు మండలాల ఈ ఓ పి ఆర్ డి లు 500 పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.