కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన లారీడ్రైవర్ వింతా రవీంద్రారెడ్డి... సొంత నగదుతో పట్టణం అంతా 2 సార్లు హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. నిత్యం రద్దీగా ఉండే పెట్రోల్ బంక్ లు, బ్యాంకు, రైతుబజార్, నర్సింగ్ హోమ్, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, మురికివాడల్లో ఈ ద్రావణాన్ని ట్రాక్టర్, స్ప్రేయర్ తో చల్లుతూ అధికారుల ప్రశంసలు అందుకున్నారు.
ఇవీ చూడండి: