ETV Bharat / state

లారీ ఢీ.. వృద్ధురాలు మృతి

మనవరాలిని పాఠశాలలో చేర్పించి తిరిగి వస్తున్న ఓ వృద్ధురాలిని లారీ ఢీ కొట్టిన సంఘటన కృష్ణా జిల్లా నూజివీడులో చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది.

author img

By

Published : Jun 20, 2019, 8:35 PM IST

లారీ ఢీకొని వృద్ధురాలు మృతి
లారీ ఢీకొని వృద్ధురాలు మృతి

కృష్ణా జిల్లా నూజివీడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కంకిపాడు మండలం దావూలూరుకు చెందిన రోషమ్మ హనమంతుల గూడెంలో నివాసం ఉండే కూతురు వద్దకు వచ్చింది. తన మనవరాలిని పాఠశాలలో చేర్పించి తిరిగి ఇంటికి వెళ్తుండగా నూజివీడు గాంధీబొమ్మ సెంటర్​లో వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వృద్ధురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించిందని ధృవీకరించారు.

లారీ ఢీకొని వృద్ధురాలు మృతి

కృష్ణా జిల్లా నూజివీడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కంకిపాడు మండలం దావూలూరుకు చెందిన రోషమ్మ హనమంతుల గూడెంలో నివాసం ఉండే కూతురు వద్దకు వచ్చింది. తన మనవరాలిని పాఠశాలలో చేర్పించి తిరిగి ఇంటికి వెళ్తుండగా నూజివీడు గాంధీబొమ్మ సెంటర్​లో వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వృద్ధురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించిందని ధృవీకరించారు.

ఇదీచదవండి

తుని హైవేపై కారు-లారీ ఢీ.. ఇద్దరి మృతి

Intro:గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ లో మన్నెం పుల్లారెడ్డి హై స్కూల్ నందు ఎండాకాలం వెళ్లిపోయిన నేటికి ఎండలు మండుతున్నడంతో ప్రభుత్వమే ఒంటిపూట బడులు ఈనెల 22వ తేదీ వరకు నిర్వహించాలని ఆదేశమిచ్చింది. మరి అలాంటి పరిస్థితులను తరగతి గదులు కొన్ని ఉన్నప్పటికీ వడగాల్పులకు ఆరుబయట తరగతులను నిర్వహిస్తుండటం గమనార్హం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 గదులలో సామాగ్రి పెట్టివిద్యార్థులను చెట్లకింద వరండాలలో వేదికపై విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నారు.


Body:మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం పదిహేను వందల మంది విద్యనభ్యసిచి ఉన్నారు. 6 నుండి 10 తరగతుల వరకు ఒక్కొక్క దానిలో ఆరు సెలక్షన్స్ ఉండగా 30 రూములు కావాల్సి ఉంది. అయితే బడికి వస్తా పథకం కింద పంపిణీ చేసే నిమిత్తం సుమారుగా ఎనిమిది వందల సైకిళ్లను ఇక్కడ బిగించారు. పాఠశాల పున ప్రారంభం వాటిని విద్యార్థులకు అందచేయటానికి పర్మిషన్ లేక వాటిని కాపాడుకునే ప్రయత్నంలో సైకిళ్లను రూముల భద్రపరిచి విద్యార్థులను ఆరుబయట చెట్ల కింద విద్యా బోధన చేపడుతున్నారు.


Conclusion:ఇదేమిటని హెచ్ఎం వివరణ కోరగా మాకు సరిపడే తరగతి గదులు లేక విద్యార్థులను ఇలాగే కూచో పెట్టాల్సి వచ్చిందని ఉన్న గదులలో అత్యంత విలువైన 800 సైకిళ్ళు భద్రపరచమని తెలియజేశారు. ప్రభుత్వం వారు మా యందు దయవుంచి ఐదు గదులను నిర్మించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.

బైట్ .స్కూల్HM ఆలీ భాషా.

గుంటూరు జిల్లా పపిడుగురాళ్ల నుండి సైదాచారి ఈటీవీ భారత్.9949449423.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.