ETV Bharat / state

సాయం చేస్తే...విమర్శలా...వైకాపా పై లోకేశ్ ఫైర్

చంద్రబాబుపై వైకాపా నేతలు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేయటంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్పందించారు.

author img

By

Published : Aug 29, 2019, 10:27 AM IST

లోకేశ్

చంద్రబాబుపై సామాజిక మాధ్యమాల్లో వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారం పై నారా లోకేశ్ మండిపడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడిని ఆదుకున్నందుకు రాజేశ్వరి అనే బీసీ మహిళ ఇటీవల చంద్రబాబును కలసి కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను వైకాపా నేతలు సోషల్ మీడియాలో పెట్టి ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేయడాన్ని లోకేష్ తీవ్రంగా ఖండించారు. దొంగలు, అవినీతిపరులు, జైలుపక్షులు, అధికారంలోకి వస్తే ఇలాగే రెచ్చిపోతారని విమర్శించారు. వైకాపా నేతల వ్యాఖ్యలు... సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. ఒక బీసీ మహిళను అవమానించిన మాట్లాడటంపై... పార్టీపెద్దగా జగన్ సమాధానం చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు పోస్టులతో ఆవేదనకు గురైన రాజేశ్వరి వీడియోను లోకేష్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు.

వైకాపా నేతల పోస్టీంగులపై లోకేశ్ మండిపాటు

చంద్రబాబుపై సామాజిక మాధ్యమాల్లో వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారం పై నారా లోకేశ్ మండిపడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడిని ఆదుకున్నందుకు రాజేశ్వరి అనే బీసీ మహిళ ఇటీవల చంద్రబాబును కలసి కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను వైకాపా నేతలు సోషల్ మీడియాలో పెట్టి ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేయడాన్ని లోకేష్ తీవ్రంగా ఖండించారు. దొంగలు, అవినీతిపరులు, జైలుపక్షులు, అధికారంలోకి వస్తే ఇలాగే రెచ్చిపోతారని విమర్శించారు. వైకాపా నేతల వ్యాఖ్యలు... సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. ఒక బీసీ మహిళను అవమానించిన మాట్లాడటంపై... పార్టీపెద్దగా జగన్ సమాధానం చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు పోస్టులతో ఆవేదనకు గురైన రాజేశ్వరి వీడియోను లోకేష్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు.

వైకాపా నేతల పోస్టీంగులపై లోకేశ్ మండిపాటు

ఇది కూడా చదవండి.

అన్యాయాన్ని ప్రశ్నిస్తే... అక్రమ కేసులా..?

Intro:ఆంటీ ర్యాగింగ్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు


Body:ఇంజనీరింగ్ కళాశాలలో ఆంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సు


Conclusion:చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ పై ఈనాడు ఈ టీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది పుంగనూరు రోడ్డు లోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఈ సదస్సుకు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఆలయాధికారి తమిజ్ అహ్మద్ ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు ర్యాగింగ్పై అవగాహన కల్పించారు విద్యార్థులు సోదర భావంతో కళాశాల మెలగాలని తోటి విద్యార్థులను గౌరవించడం అలవర్చుకోవాలని సూచించారు ర్యాగింగ్కు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడానికి చట్ట పరిధిలో అనేక సెక్షన్లు ఉన్నాయని తెలిపారు తల్లిదండ్రులు విద్యార్థులపై ఎన్నో ఆశలు పెట్టుకుని కళాశాలకు పంపుతున్నారని వారి ఆశలు నెరవేర్చే బాధ్యత మీపై ఉందన్నారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మీ భవిష్యత్తుకు బట్టలు వేసుకోవడానికి వినియోగించుకోవాలని మీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి వినియోగించుకోవాలని సూచించారు ఏ విద్యార్థి అయినా సమస్య ఎదురైతే పోలీస్ స్టేషన్ కు రావడానికి ఆకాష్ లేకుంటే వంద నెంబర్ కు కు ఫోన్ చేస్తే తక్షణ సాయం పొందవచ్చన్నారు అనంతరం విద్యార్థులు ఆంటీ రాజ్యంపై తమ అభిప్రాయాన్ని తెలియ చేశారు బై టూ తనీష్ అహ్మద్ విద్యార్థులు రిషిత శ్రీనివాసులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.