తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి మద్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం వద్ద ఆటోలో తరలిస్తున్న మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 339 మద్యం బాటిళ్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు నందిగామ సీఐ కనకరావు తెలిపారు.
ఇవీ చదవండి..