కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పూషడం హరిజనవాడలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మంత్రి పేర్నినాని, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ కమిటీ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావు ఆవిష్కరించారు. విగ్రహ ఏర్పాటుకు చొరవ చూపిన డాక్టర్.దాస్ను అభినందించారు.
ఇదీ చదవండి: