ETV Bharat / state

వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సంయుక్త కలెక్టర్

వసతి గృహాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. కంకిపాడులోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

author img

By

Published : Jun 30, 2019, 7:25 AM IST

ఆకస్మికంగా తనిఖీ చేసిన సంయుక్త కలెక్టర్

కృష్ణాజిల్లా కంకిపాడులో సాంఘిక సంక్షేమ వసతిగృహాలను సంయుక్త కలెక్టర్ మాధవీలత ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థుల సంఖ్య, భవనాలు, వార్డెన్ పనితీరు తదితర అంశాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు భోజనం సరిగా అందడం లేదని తెలిసి వార్డెన్​ను హెచ్చరించారు. వసతి గృహన్ని ఈడ్పుగల్లు ప్రభుత్వ కళాశాలకు తరలించేందుకు చర్యలుతీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఆకస్మికంగా తనిఖీ చేసిన సంయుక్త కలెక్టర్

కృష్ణాజిల్లా కంకిపాడులో సాంఘిక సంక్షేమ వసతిగృహాలను సంయుక్త కలెక్టర్ మాధవీలత ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థుల సంఖ్య, భవనాలు, వార్డెన్ పనితీరు తదితర అంశాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు భోజనం సరిగా అందడం లేదని తెలిసి వార్డెన్​ను హెచ్చరించారు. వసతి గృహన్ని ఈడ్పుగల్లు ప్రభుత్వ కళాశాలకు తరలించేందుకు చర్యలుతీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఆకస్మికంగా తనిఖీ చేసిన సంయుక్త కలెక్టర్

ఇదీచదవండి

కెఎల్ వర్సిటీలో సోషల్ మీడియా సమ్మిట్

Intro:ap_cdp_16_29_balentha_died_andolana_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
వైద్యురాలి నిర్లక్ష్యం వల్లనే బాలింత మృతి చెందినట్లు మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. కడప చెందిన షేక్ అసిఫా కు నెలలు నిండడం తో ఈ నెల 16వ తేదీ కడపలోని సాయి ప్రసూన ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యురాలు పరీక్షించి రెండు రోజుల్లో కాన్పు అవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో 18వ తేదీ నొప్పులు రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యురాలు సాయి ప్రసూన షేక్ అసిఫాను పరీక్షించి సాధారణ కాన్పు కావడం కష్టమని ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆమె బంధువులు సరేనని అనడంతో ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. కొద్దిసేపటికి షేక్ అసిఫా కు పక్షవాతం రావడంతో వైద్యురాలు సరైన వైద్యం అందించకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కోమాలోకి వెళ్ళడం తో వెంటనే తిరుపతి తీసుకెళ్లాలని వైద్యురాలు సూచించారు. తిరుపతికి వెళ్లగా అక్కడున్న వైద్యులు ఎవరు చేర్చుకోలేదు. నేరుగా వేలూరు కి వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఏమి ప్రయోజనం లేదని చెప్పారు. కాన్పు సమయంలో సంబంధిత వైద్యురాలు నిర్లక్ష్యం వహించడం తోనే ఇలా జరిగిందని పేర్కొన్నారు. ఇక చేసేది లేక కడప రిమ్స్ లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. షేక్ ఆసీఫా మృతికి సాయి ప్రసూన కారణమంటూ మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. దాదాపు ఎనిమిది గంటలపాటు ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వెంటనే పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. వైద్యురాలి తో మృతురాలి బంధువులు వాగ్వాదానికి దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఇరువర్గాలను పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు. తమకు న్యాయం అందజేయాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు.
byte: నసీం, మృతురాలి బంధువులు, కడప.



Body:ఆస్పత్రి వద్ద ఆందోళన


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.