ETV Bharat / state

యువనేత ప్రమాణానికి అతిరథ మహారథులు

రాష్ట్ర యువ ముఖ్యమంత్రి జగన్ ప్రమాణ స్వీకారానికి ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కేసీఆర్, స్టాలిన్​తో పాటు జగన్ కుటుంబ సభ్యులు అందరి దృష్టిని ఆకర్షించారు.

author img

By

Published : May 30, 2019, 1:13 PM IST

Updated : May 30, 2019, 1:31 PM IST

ప్రమాణ స్వీకారోత్సవంలో జగన్ కుటుంబ సభ్యులు, అతిధులు
యువ నేత ప్రమాణ స్వీకారోత్సవానికి అతిరథ మహారథులు
నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ హాజరయ్యారు. స్టాలిన్ కుమారుడు, సినీ హీరో ఉదయనిధి స్టాలిన్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. కేసీఆర్ వెంట తెరాస నేతలు కేశవరావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతోష్ కుమార్, పోచారం శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. వీరిని స్టాలిన్​కు కేసీఆర్ పరిచయం చేశారు.

ప్రధాన వేదికపై జగన్, గవర్నర్, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఆశీనులు కాగా.... అనుసంధాన వేదికపై ముఖ్య అతిథులు సహా జగన్ కుటుంబ సభ్యులు ఆశీసునులయ్యారు. జగన్ కుమార్తెలు హర్షిణి రెడ్డి, వర్షా రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదిక ముందు వరుస గ్యాలరీలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, జగన్ బంధువులు కూర్చొన్నారు. ఏ2 గ్యాలరీలో వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు కూర్చొన్నారు. బి1 గ్యాలరీలో ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులు ఆశీనులయ్యారు. బి2 గ్యాలరీలో బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు కార్యక్రమాన్ని వీక్షించారు.

జగన్​కు స్టాలిన్ శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి జగన్​కు డీఎంకే అధినేత స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన స్టాలిన్ జగన్​కు శుబాకాంక్షలు చెప్పి ముగించారు

స్టాలిన్ ప్రసంగం

యువ నేత ప్రమాణ స్వీకారోత్సవానికి అతిరథ మహారథులు
నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ హాజరయ్యారు. స్టాలిన్ కుమారుడు, సినీ హీరో ఉదయనిధి స్టాలిన్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. కేసీఆర్ వెంట తెరాస నేతలు కేశవరావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతోష్ కుమార్, పోచారం శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. వీరిని స్టాలిన్​కు కేసీఆర్ పరిచయం చేశారు.

ప్రధాన వేదికపై జగన్, గవర్నర్, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఆశీనులు కాగా.... అనుసంధాన వేదికపై ముఖ్య అతిథులు సహా జగన్ కుటుంబ సభ్యులు ఆశీసునులయ్యారు. జగన్ కుమార్తెలు హర్షిణి రెడ్డి, వర్షా రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదిక ముందు వరుస గ్యాలరీలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, జగన్ బంధువులు కూర్చొన్నారు. ఏ2 గ్యాలరీలో వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు కూర్చొన్నారు. బి1 గ్యాలరీలో ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులు ఆశీనులయ్యారు. బి2 గ్యాలరీలో బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు కార్యక్రమాన్ని వీక్షించారు.

జగన్​కు స్టాలిన్ శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి జగన్​కు డీఎంకే అధినేత స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన స్టాలిన్ జగన్​కు శుబాకాంక్షలు చెప్పి ముగించారు

స్టాలిన్ ప్రసంగం
New Delhi, May 29 (ANI): Citing health reasons, Finance Minister Arun Jaitley on Wednesday requested Prime Minister Narendra Modi to not include him in the new cabinet, and said he wants "reasonable" time for his treatment. "I am writing to you to formally request you that I should be allowed a reasonable time for myself, my treatment and my health, and, therefore, not be a part of any responsibility, for the present, in the new Government," Jaitley said in a letter to PM Modi. Jaitley, however, added that since he would have a lot of time with him during his break, he would informally support the government or the party.
Last Updated : May 30, 2019, 1:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.