ETV Bharat / state

జగన్ బెయిల్ రద్దవుతుందనే భయంతోనే రఘురామకృష్ణ అరెస్టు..

ముఖ్యమంత్రి జగన్ తన బెయిల్ రద్దవుతుందనే భయంతోనే...ఎంపీ రఘరామకృష్ణరాజుపై కక్ష సాధిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి బి.ఎన్ సుధాకర్ ఆరోపించారు.

author img

By

Published : May 17, 2021, 3:24 PM IST

మాట్లాడుతున్న తెదేపా అధికార ప్రతినిధి బి.ఎన్ సుధాకర్ రెడ్డి
మాట్లాడుతున్న తెదేపా అధికార ప్రతినిధి బి.ఎన్ సుధాకర్ రెడ్డి

బెయిల్ రద్దవుతుందనే భయంతోనే ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి బీఎన్ సుధాకర్ ఆరోపించారు. అధికారిక హత్యలకు కుట్రలు జరుగుతున్నట్లుగా రాష్ట్ర పరిణామాలు ఉన్నాయని ఆయన ఆక్షేపించారు. ఉన్మాద పాలన సాగుతోందనటానికి రఘురామ పట్ల వ్యవహరిస్తున్న తీరే నిదర్శమని అన్నారు.

బెయిల్ రద్దవుతుందనే భయంతోనే ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి బీఎన్ సుధాకర్ ఆరోపించారు. అధికారిక హత్యలకు కుట్రలు జరుగుతున్నట్లుగా రాష్ట్ర పరిణామాలు ఉన్నాయని ఆయన ఆక్షేపించారు. ఉన్మాద పాలన సాగుతోందనటానికి రఘురామ పట్ల వ్యవహరిస్తున్న తీరే నిదర్శమని అన్నారు.

ఇదీ చదవండి;

రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు

'రాష్ట్రాల వద్ద 2 కోట్ల టీకాలు- 3 రోజుల్లో మరో 3 కోట్లు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.