ETV Bharat / state

'కేంద్రం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి' - విజయవాడ వైద్యుల నిరసన

ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్స చేసేలా కేంద్రప్రభుత్వం అనుమతినివ్వటాన్ని వ్యతిరేకిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

protest
'కేంద్రం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి'
author img

By

Published : Feb 7, 2021, 8:20 PM IST

Updated : Feb 7, 2021, 8:26 PM IST

ఆయుర్వేద వైద్యులు 58 రకాల శస్త్ర చికిత్సలు చేసేలా కేంద్రం అనుమతినివ్వటాన్ని వ్యతిరేకిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. విజయవాడ ఐఎంఏ హాల్​లో మహిళా వైద్యులు ఆందోళనలు చేపట్టారు.

ఆయుర్వేద వైద్యంలో పీజీ చేసిన వారికి ఆరు నెలల శిక్షణనిచ్చి శస్త్రచికిత్సలు చేసేందుకు అనుమతివ్వటం సరికాదని ఐఎంఏ వైద్యులు అభ్యంతరం తెలిపారు. కేంద్రం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో...

అమలాపురంలో...
అమలాపురంలో...

అమలాపురంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు నిరసన చేపట్టారు. పీజీ చేసిన ఆయుర్వేద వైద్యులను శస్త్ర చికిత్సలు చేసేందుకు అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు.

ఇదీ చదవండి:

పెద్దిరెడ్డికి జైలు జీవితం తప్పదు: మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

ఆయుర్వేద వైద్యులు 58 రకాల శస్త్ర చికిత్సలు చేసేలా కేంద్రం అనుమతినివ్వటాన్ని వ్యతిరేకిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. విజయవాడ ఐఎంఏ హాల్​లో మహిళా వైద్యులు ఆందోళనలు చేపట్టారు.

ఆయుర్వేద వైద్యంలో పీజీ చేసిన వారికి ఆరు నెలల శిక్షణనిచ్చి శస్త్రచికిత్సలు చేసేందుకు అనుమతివ్వటం సరికాదని ఐఎంఏ వైద్యులు అభ్యంతరం తెలిపారు. కేంద్రం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో...

అమలాపురంలో...
అమలాపురంలో...

అమలాపురంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు నిరసన చేపట్టారు. పీజీ చేసిన ఆయుర్వేద వైద్యులను శస్త్ర చికిత్సలు చేసేందుకు అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు.

ఇదీ చదవండి:

పెద్దిరెడ్డికి జైలు జీవితం తప్పదు: మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

Last Updated : Feb 7, 2021, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.