కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు సమీపంలో మున్నేరు నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేసి ముగ్గురు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:ఇసుక సమస్యను నిరసిస్తూ..తాడేపల్లిగూడెంలో భాజపా భిక్షాటన