తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను.. అన్నవరం చెక్పోస్ట్ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ ఇద్దరిని చిల్లకల్లు పోలీస్ స్టేషన్ సిబ్బందికి అప్పగించారు.
వారి నుంచి 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని చెక్ పోస్ట్ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి: