ETV Bharat / state

ఇళ్ల స్థలాలను పరిశీలించిన మంత్రి వెల్లంపల్లి - ఇళ్లస్థలాలను పరిశీలించి మంత్రి వెల్లంపల్లి కృష్ణాజిల్లాలో

కృష్ణాజిల్లా సున్నంపాడు, మునగపాడు గ్రామాల్లో పేదలకు పంపిణీ చేసే ఇళ్ల స్థలాలను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పరిశీలించారు. ఈ పథకం ద్వారా పేదల సొంతింటి కల నిజమవుతుందని మంత్రి పేర్కొన్నారు.

house lands visits by minister vellampalli in krishna dst sunappadu and munagapadu
house lands visits by minister vellampalli in krishna dst sunappadu and munagapadu
author img

By

Published : Jul 3, 2020, 3:54 PM IST

ఇళ్ల స్థలాల పంపిణీలో భాగంగా కృష్ణాజిల్లా సున్నంపాడు, మునగపాడు గ్రామాల్లో నిర్వాసితులకు పంపిణీ చేసేందుకు కేటాయించిన ప్రభుత్వ భూమిని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పరిశీలించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి సొంత ఇల్లు దక్కుతుందని మంత్రి వెల్లంపల్లి తెలిపారు.

ఇదీ చూడండి

ఇళ్ల స్థలాల పంపిణీలో భాగంగా కృష్ణాజిల్లా సున్నంపాడు, మునగపాడు గ్రామాల్లో నిర్వాసితులకు పంపిణీ చేసేందుకు కేటాయించిన ప్రభుత్వ భూమిని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పరిశీలించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి సొంత ఇల్లు దక్కుతుందని మంత్రి వెల్లంపల్లి తెలిపారు.

ఇదీ చూడండి

రాష్ట్రంలో కొత్తగా 837 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.