ETV Bharat / state

'విద్యార్థి మృతి బాధాకరం.. వసతి గృహాల్లో భద్రత పెంచాలి'

చల్లపల్లి వసతి గృహంలో మూడో తరగతి విద్యార్థి హత్యపై నాయకులు స్పందించారు. టీవీ కార్యక్రమాలు, సామాజిక మాధ్యమాలు పిల్లల్లో విపరీత భావాలకు బీజాలు వేస్తున్నాయని పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడ్డారు.

author img

By

Published : Aug 7, 2019, 12:49 PM IST

'ఈ ఘటన బాధాకరం.. వసతి గృహాల్లో భద్రతను పెంచండి'
'ఈ ఘటన బాధాకరం.. వసతి గృహాల్లో భద్రతను పెంచండి'

కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ బాలుర వసతిగృహంలో మంగళవారం జరిగిన మూడో తరగతి విద్యార్థి హత్యపై పలువురు స్పందించారు. ఈ ఘటన దారుణమని.. వసతి గృహాల్లో భద్రతను పెంచాలని స్థానిక నాయకులు కోరారు. పిల్లల్లో ఇప్పటినుంచే ఇలాంటి విష భావాలు రావడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. టీవీలు, సామాజిక మాధ్యమాలు వారిలో ఈ విపరీత భావాలను పెంచుతున్నాయని ఆవేదన చెందారు. పిల్లల్లో మంచి దృక్పథం పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.

'ఈ ఘటన బాధాకరం.. వసతి గృహాల్లో భద్రతను పెంచండి'

కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ బాలుర వసతిగృహంలో మంగళవారం జరిగిన మూడో తరగతి విద్యార్థి హత్యపై పలువురు స్పందించారు. ఈ ఘటన దారుణమని.. వసతి గృహాల్లో భద్రతను పెంచాలని స్థానిక నాయకులు కోరారు. పిల్లల్లో ఇప్పటినుంచే ఇలాంటి విష భావాలు రావడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. టీవీలు, సామాజిక మాధ్యమాలు వారిలో ఈ విపరీత భావాలను పెంచుతున్నాయని ఆవేదన చెందారు. పిల్లల్లో మంచి దృక్పథం పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.

ఇవీ చదవండి..

పసివాడని చూడకుండా.. పొట్టనబెట్టుకున్నాడు!

Intro:Ap_Nlr_01_07_Cpm_370_Nirasana_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
జమ్ము కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడాన్ని నిరసిస్తూ నెల్లూరులో వామపక్షాలు ఆందోళన చేపట్టారు. నగరంలోని బోసుబొమ్మ సెంటర్ నుంచి వి.ఆర్.సి. వరకు ప్రదర్శన చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరించి ఆర్టికల్ 370ని రద్దు చేసిందని ఈ సందర్భంగా వామపక్ష నేతలు విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలతో చర్చించకుండా ఇష్టానుసారంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు.
బైట్: రామరాజు, వామపక్ష నేత, నెల్లూరు.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.