ETV Bharat / state

తాళ్లూరు ఘటనలో గాయపడినవారిని పరామర్శించిన ప్రభుత్వ విప్ - ycp,tdp fights at krishana district

కృష్ణా జిల్లా వత్సవాయి మండలం తాళ్లూరు గ్రామంలో ఇరువర్గాల ఘర్షణలో గాయపడిన వారిని ప్రభుత్వ విప్​ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం పరామర్శించారు.

government vip  mla udhaya bhanu
తాళ్లూరు దాడిలో గాయపడినవారిని పరామర్శించిన ప్రభుత్వ విప్
author img

By

Published : Jun 7, 2020, 3:27 PM IST

కృష్ణా జిల్లా వత్సవాయి మండలం తాళ్లూరు గ్రామంలో శనివారం జరిగిన ఇరువర్గాల దాడిలో గాయపడిన వారిని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం పరామర్శించారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితిపై ఆరా తీశారు. బాధితుల నుంచి నేతలు వివరాలను సేకరించారు.

ఇదీ చదవండి..

కృష్ణా జిల్లా వత్సవాయి మండలం తాళ్లూరు గ్రామంలో శనివారం జరిగిన ఇరువర్గాల దాడిలో గాయపడిన వారిని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం పరామర్శించారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితిపై ఆరా తీశారు. బాధితుల నుంచి నేతలు వివరాలను సేకరించారు.

ఇదీ చదవండి..

విజయవాడ గ్యాంగ్​వార్ కేసు: 7 సెంట్లే వివాదానికి కారణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.