ETV Bharat / state

గోరింటాకు... అందానికి అందం... ఆరోగ్యానికి ఆరోగ్యం

ఆషాఢమాసం- గోరింటాకు.. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు పిల్లలకు, యువతులకు, మహిళలకు పండుగే. మాములుగా ఈ మాసం మంచిది కాదని శుభకార్యాలు చేయరు. అందుకేనేమా గోరింటాకు పెట్టుకోడాన్ని ఓ సంబరంలా, శుభకార్యంలా జరుపుకుంటారు మహిళామణులు.

author img

By

Published : Jul 15, 2019, 7:08 PM IST

గోరింటాకు... అందానికి అందం... ఆరోగ్యానికి ఆరోగ్యం

కృష్ణాజిల్లా నాగాయలంకలో సంప్రదాయ గోరింటాకు, మెహందీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పెద్దఎత్తున మహిళలు, చిన్నారులు, యువతులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో అందరూ మెహందీ పెట్టుకోవడంవైపే ఆసక్తి చూపుతున్నారు. కోన్​లు, రకరకాల పద్ధతుల్లో కృత్రిమంగా తయారుచేసినవి వాడుతున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఆకునే వినియోగిస్తున్నారు. ఈ పాత సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పోటీలు ఏర్పాటుచేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

గోరింటాకు చేతులకు అందాన్నే కాదు ఆరోగ్యాన్ని ఇస్తుందంటున్నారు బామ్మలు. గోరింటాకు పెట్టుకుంటే మానసిక రుగ్మతలు తొలగి ప్రశాంతత చేకూరుతుందనీ.. గోర్లలో ఉండే క్రిమికీటకాలు నశిస్తాయని చెప్తున్నారు. అందుకే ఏటా ఆషాఢమాసంలో అందరూ గోరింటాకు పెట్టుకోవాలని నేటి తరానికి సూచిస్తున్నారు.

గోరింటాకు... అందానిగోరింటాకు... అందానికి అందం... ఆరోగ్యానికి ఆరోగ్యంకి అందం... ఆరోగ్యానికి ఆరోగ్యం

కృష్ణాజిల్లా నాగాయలంకలో సంప్రదాయ గోరింటాకు, మెహందీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పెద్దఎత్తున మహిళలు, చిన్నారులు, యువతులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో అందరూ మెహందీ పెట్టుకోవడంవైపే ఆసక్తి చూపుతున్నారు. కోన్​లు, రకరకాల పద్ధతుల్లో కృత్రిమంగా తయారుచేసినవి వాడుతున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఆకునే వినియోగిస్తున్నారు. ఈ పాత సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పోటీలు ఏర్పాటుచేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

గోరింటాకు చేతులకు అందాన్నే కాదు ఆరోగ్యాన్ని ఇస్తుందంటున్నారు బామ్మలు. గోరింటాకు పెట్టుకుంటే మానసిక రుగ్మతలు తొలగి ప్రశాంతత చేకూరుతుందనీ.. గోర్లలో ఉండే క్రిమికీటకాలు నశిస్తాయని చెప్తున్నారు. అందుకే ఏటా ఆషాఢమాసంలో అందరూ గోరింటాకు పెట్టుకోవాలని నేటి తరానికి సూచిస్తున్నారు.

గోరింటాకు... అందానిగోరింటాకు... అందానికి అందం... ఆరోగ్యానికి ఆరోగ్యంకి అందం... ఆరోగ్యానికి ఆరోగ్యం

ఇవీ చదవండి..

పోలవరం ప్రాజెక్టులో అవతకతవకలు జరిగినట్టు ఫిర్యాదుల్లేవు: కేంద్రం

Intro:ap_knl_111_15_varsham_kosam_muslimlu_abb_ap10131 యాంకర్ బైట్స్ 1.జబ్బర్ , కోడుమూరు 2. ఇక్బాల్, కోడుమూర్ రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా
శీర్షిక: వర్షం కోసం ముస్లింలు ప్రార్థనలు


Body:కర్నూలు జిల్లా కోడుమూరులో వర్షం కోసం ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. చిన్న మసీదు నుంచి తేరు బజార్, ముని మంద మీదుగా హంద్రీ నది వైపు ముస్లింలు ర్యాలీగా వెళ్లారు. నారే తక్బీర్ అల్లాహ్ అక్బర్ అంటూ అల్లా ను స్మృతి స్తూ వెళ్లారు. హంద్రీ నది లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.


Conclusion:వర్షాలు రాని సమయంలో మహమ్మదు ప్రవక్త ప్రత్యేక ప్రార్థనలు చేయడం వర్షాలు వచ్చాయని ముస్లిం పెద్దలు విశ్వాసం వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు దాటినా చినుకు జాడ కనిపించకపోవడంతో తాము ఈ కార్యక్రమాన్ని మూడు రోజులపాటు చేపట్టామన్నారు. మూగజీవాల వేదన వినిపించేందుకు తమతో పాటు మేకను తీసుకెళ్లినట్లు చెప్పారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.