ETV Bharat / state

లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు

కృష్ణాజిల్లా మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. హాజరు శాతం, ఉత్తీర్ణతలో ప్రతిభ చాటిన విద్యార్థులకు స్కాలర్​షిప్​లు అందజేశారు.

author img

By

Published : Aug 7, 2019, 10:46 PM IST

మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు
మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు

కృష్ణాజిల్లా మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనంగా ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాలలోని కోర్సులు విద్యా విధానం, విద్యార్థులలో క్రమశిక్షణ వంటి పలు అంశాలను యాజమాన్యం వివరించింది. ప్రతి విద్యార్థి తన విద్యపై శ్రద్ధ పెట్టి, తమ బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని కళాశాల వైస్ చైర్మన్ లక్కిరెడ్డి ప్రసాద్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. హాజరు శాతం, ఉత్తీర్ణతలో ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు స్కాలర్​షిప్​లు అందజేశారు. కార్యక్రమానికి కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇన్ఫ్రా డైరెక్టర్ తిమ్మారెడ్డి, ప్రిన్సిపల్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ఇది చూడండి: 'వైకాపా ప్రభుత్వానికి.. ఎందుకంత అసహనం'

కళాశాల యాజమాన్యం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ...

మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు

కృష్ణాజిల్లా మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనంగా ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాలలోని కోర్సులు విద్యా విధానం, విద్యార్థులలో క్రమశిక్షణ వంటి పలు అంశాలను యాజమాన్యం వివరించింది. ప్రతి విద్యార్థి తన విద్యపై శ్రద్ధ పెట్టి, తమ బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని కళాశాల వైస్ చైర్మన్ లక్కిరెడ్డి ప్రసాద్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. హాజరు శాతం, ఉత్తీర్ణతలో ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు స్కాలర్​షిప్​లు అందజేశారు. కార్యక్రమానికి కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇన్ఫ్రా డైరెక్టర్ తిమ్మారెడ్డి, ప్రిన్సిపల్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ఇది చూడండి: 'వైకాపా ప్రభుత్వానికి.. ఎందుకంత అసహనం'

కళాశాల యాజమాన్యం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ...

Intro:ap_knl_112_07_accident_av_ap10131
రిపోర్టర్ :రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా.
శీర్షిక: కారును ఢీకొన్న లారీ


Body:కర్నూలు జిల్లా కోడుమూరు తాసిల్దార్ కార్యాలయం సమీపంలో కారును లారీ ఢీకొనడంతో హైదరాబాదుకు చెందిన నిర్మలా దేవి కి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురికి మూగ దెబ్బలు తగిలాయి. కోడుమూరు, ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది . వివరాల్లోకి వెళితే హైదరాబాదుకు చెందిన నిర్మలా దేవి ఎమ్మిగనూరులో తమ బంధువుల వివాహం ఉండడంతో కుటుంబ సభ్యులతో కారులో వెళ్లారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణం పట్టారు. కర్నూల్ నుంచి ఎమ్మిగనూరు వైపు వెళుతున్న లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది.


Conclusion:ప్రమాదంలో నిర్మల దేవికి కాలు విరిగి తీవ్రంగా గాయపడింది. కారులో ఉన్న అశోక వర్ధన్, పద్మ, అనిత శ్రీనివాసులు మూగ దెబ్బలతో బయటపడ్డారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది .సమాచారం అందుకున్న రహదారి భద్రత సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు లారీని ని లారీ వాహన చోదకుని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.