కృష్ణాజిల్లా నూజివీడు మండలం మిట్టగూడెం గ్రామానికి చెందిన నలుగురు కూలి కోసం రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలో మామిడి కోతకు వెళ్లారు. తోట సమీపంలోని నూజివీడు బ్రాంచ్ కెనాల్లో సరదాగా ఈత కొడుతుండగా గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరిని స్థానికులు కాపాడి.. బయటికి తీసుకొచ్చారు. మరో ఇద్దరి కోసం స్థానికులు, తోటి కూలీలు గాలింపు చర్యలు చేపట్టారు. తోట యజమాని అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఇవీ చదవండి