ETV Bharat / state

కలెక్టర్​ ఇంతియాజ్​ను కలిసిన రైతు సంఘం నాయకులు

author img

By

Published : May 22, 2020, 4:40 PM IST

హెచ్‌పీసీఎల్‌ పైపులైను రైతులకు నష్టపరిహారం పెంచే విషయంపై... రైతు సంఘం ప్రతినిధులు, బాధిత రైతులు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ని కలిశారు. వారి సమస్యలను కలెక్టర్‌ విన్నవించి పరిష్కరించాలని కోరారు.

farmers meet collectore inthiyaj
కలెక్టర్​ ఇంతియాజ్​ను కలిసిన రైతు సంఘం నాయకులు

రైతు సంఘం ప్రతినిధులు, రైతులు కృష్ణా జిల్లా కలెక్టర్​ ఇంతియాజ్​ను కలిశారు. రైతులు తమ సమస్యలు కలెక్టర్​కు వివరించి పరిష్కరించాలని కోరారు. హెచ్​పీసీఎల్​ పైపులైన్​ రైతులకు నష్టపరిహారం పెంచే విషయమై కలెక్టర్​తో రైతు సంఘం ప్రతినిధులు చర్చించారు. బాధిత రైతులు తమకు న్యాయం చేయాలని కలెక్టర్​ ఇంతియాజ్​ను కోరారు.

రైతు సంఘం ప్రతినిధులు, రైతులు కృష్ణా జిల్లా కలెక్టర్​ ఇంతియాజ్​ను కలిశారు. రైతులు తమ సమస్యలు కలెక్టర్​కు వివరించి పరిష్కరించాలని కోరారు. హెచ్​పీసీఎల్​ పైపులైన్​ రైతులకు నష్టపరిహారం పెంచే విషయమై కలెక్టర్​తో రైతు సంఘం ప్రతినిధులు చర్చించారు. బాధిత రైతులు తమకు న్యాయం చేయాలని కలెక్టర్​ ఇంతియాజ్​ను కోరారు.

ఇవీ చూడండి...

రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు..ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.