ETV Bharat / state

లోతట్టు ప్రాంతాలు జలమయం..పునరావాసాలకు ప్రజలు తరలింపు

కృష్ణాజిల్లాలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మోపిదేవి మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. కృష్ణా నది నిండుకుండను తలపిస్తోంది.

author img

By

Published : Aug 17, 2019, 11:16 AM IST

Updated : Aug 17, 2019, 12:32 PM IST

పునరావాసాలకు తరలింపు
పునరావాసాలకు తరలింపు

కృష్ణా నది వరద నీరు పొలాల్లోకి, జనవాసాల్లోకి వస్తుండటంతో అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. వరద పెరగటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కె.కొత్తపాలెం,బొబ్బర్లంక గ్రామాలలో వరద నీరు ఇళ్లలోకి రావటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఇదీ చదవండి:వాన తగ్గినా... వాగు తగ్గనంటోంది

పునరావాసాలకు తరలింపు

కృష్ణా నది వరద నీరు పొలాల్లోకి, జనవాసాల్లోకి వస్తుండటంతో అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. వరద పెరగటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కె.కొత్తపాలెం,బొబ్బర్లంక గ్రామాలలో వరద నీరు ఇళ్లలోకి రావటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఇదీ చదవండి:వాన తగ్గినా... వాగు తగ్గనంటోంది

Intro:వాయిస్ ఓవర్


Body:వాయిస్ ఓవర్


Conclusion:వాయిస్ ఓవర్
Last Updated : Aug 17, 2019, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.