ETV Bharat / state

మైలవరంలో మంచినీటి సరఫరా - water supply progrmme stated in Krishna DST mylavaram

కృష్ణా జిల్లా మైలవరం నారాయణ నగర్​లో ద్వారకాతిరుమల దేవస్థాన ఛైర్మన్ రాజా సుధాకరరావు ఆధ్వర్యంలో మంచినీటి సరఫరా ప్రారంభంచారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

driking water supply in krishna dst mylavaram
మైలవరంలో మంచినీటి సరఫరా పంపిణీ
author img

By

Published : Apr 11, 2020, 12:40 PM IST

కరోనా నేపథ్యంలో మంచినీటిని అందరికీ అందించాలన్న ఉద్దేశ్యంతో కృష్ణా జిల్లా మైలవరంలో మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానికంగా ఉన్న నారాయణ నగర్​లో ద్వారకాతిరుమల దేవస్థాన ఛైర్మన్​ సుధాకరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్,​ వైకాపా నాయకులు హాజరయ్యారు.

ఇదీ చూడండి:

కరోనా నేపథ్యంలో మంచినీటిని అందరికీ అందించాలన్న ఉద్దేశ్యంతో కృష్ణా జిల్లా మైలవరంలో మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానికంగా ఉన్న నారాయణ నగర్​లో ద్వారకాతిరుమల దేవస్థాన ఛైర్మన్​ సుధాకరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్,​ వైకాపా నాయకులు హాజరయ్యారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో 386కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.