ETV Bharat / state

'ఆ భూములు అమ్మేందుకే రాజధాని తరలింపు' - అమరావతి ఉద్యమానికి దేవినేని ఉమ మద్దతు

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గన్నవరంలో 32రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని బోడె ప్రసాద్‌తో కలిసి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించారు. ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖలో కొనుగోలు చేసిన భూముల్ని అమ్మేందుకే... రాజధాని తరలింపు ప్రయత్నాలు చేస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు.

devineni uma comments on mp vijayasai reddy
విజయసాయి రెడ్డిపై దేవినేని వ్యాఖ్యలు
author img

By

Published : Feb 17, 2020, 2:41 PM IST

ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యాన విశాఖలో కొనుగోలు చేసిన భూముల్ని అమ్మేందుకే.. రాజధాని తరలింపు ప్రయత్నాలు చేస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గన్నవరంలో 32రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని బోడె ప్రసాద్‌తో కలిసి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించారు. అమరావతి ఉద్యమం ఇంత తీవ్రంగా జరుగుతున్నా సీఎం జగన్​ నోరు మెదపకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ నియంతృత్వ పాలనకు ఇది నిదర్శనమన్నారు. ప్రజాపోరాటాలతోపాటు న్యాయస్థానాల ద్వారా రాజధాని తరలింపుపై పోరాడతామని ఉమ తెలిపారు. రైతులతో కలిసి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.

విజయసాయి రెడ్డిపై దేవినేని ఉమ విమర్శలు

ఇదీ చదవండి : అనంత పంట పొలాల్లో విమానం అత్యవసర ల్యాండింగ్ !

ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యాన విశాఖలో కొనుగోలు చేసిన భూముల్ని అమ్మేందుకే.. రాజధాని తరలింపు ప్రయత్నాలు చేస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గన్నవరంలో 32రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని బోడె ప్రసాద్‌తో కలిసి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించారు. అమరావతి ఉద్యమం ఇంత తీవ్రంగా జరుగుతున్నా సీఎం జగన్​ నోరు మెదపకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ నియంతృత్వ పాలనకు ఇది నిదర్శనమన్నారు. ప్రజాపోరాటాలతోపాటు న్యాయస్థానాల ద్వారా రాజధాని తరలింపుపై పోరాడతామని ఉమ తెలిపారు. రైతులతో కలిసి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.

విజయసాయి రెడ్డిపై దేవినేని ఉమ విమర్శలు

ఇదీ చదవండి : అనంత పంట పొలాల్లో విమానం అత్యవసర ల్యాండింగ్ !

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.