ETV Bharat / state

తోలుకోడులో దేవినేని ప్రచారం

కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రచారం చేపట్టారు. తోలుకోడు గ్రామ ప్రజలను సైకిల్​ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

author img

By

Published : Mar 20, 2019, 12:08 AM IST

తోలుకోడులో దేవినేని ప్రచారం
కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రచారం చేపట్టారు. సైకిల్​ గుర్తుకు ఓటు వేయాలని తోలుకోడు గ్రామ ప్రజలను కోరారు. తోలుకోడు గ్రామంలో సుమారు 3.80 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. పార్టీలకు అతీతంగా పథకాల ఫలాలు అందచేశామన్నారు. ప్రచారంలో పార్టీ నాయకులూ, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

ఇవి కూడ చదవండి

మైలవరంలో వైకాపా ప్రచారం

తోలుకోడులో దేవినేని ప్రచారం
కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రచారం చేపట్టారు. సైకిల్​ గుర్తుకు ఓటు వేయాలని తోలుకోడు గ్రామ ప్రజలను కోరారు. తోలుకోడు గ్రామంలో సుమారు 3.80 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. పార్టీలకు అతీతంగా పథకాల ఫలాలు అందచేశామన్నారు. ప్రచారంలో పార్టీ నాయకులూ, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

ఇవి కూడ చదవండి

మైలవరంలో వైకాపా ప్రచారం


Ahmedabad (Gujarat), Mar 04 (ANI): Prime Minister Narendra Modi flagged off Metro Rail projects in Gujarat's Ahmedabad today. PM also inaugurated extension of Phase-I of Ahmedabad Metro. PM Modi was accompanied by Minister of State (MoS) for Housing and Urban Affairs Hardeep Singh Puri, Gujarat Chief Minister Vijay Rupani, and Deputy Chief Minister Nitinbhai Patel while boarding the metro train.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.