ETV Bharat / state

విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ సీపీఎం ఆందోళన - పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని సిపిఎం నిరసన దీక్షలు

పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని, లాక్ డౌన్ కాలంలో ఉపయోగించిన విద్యుత్ బిల్లులు పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ విజయవాడలో సీపీఎం నేతలు నిరసన చేపట్టారు.

cpm protests to reduce inflated electricity charges
పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని సిపిఎం నిరసన దీక్షలు
author img

By

Published : May 27, 2020, 7:34 AM IST

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు ఉపసంహరించుకోవాలని, లాక్ డౌన్ కాలంలలో బిల్లులను రద్దు చేయాలని కోరుతూ విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలన్నారు.

పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు హాజరయ్యారు. బిల్లులను ఉపసంహరించుకోకపోతే దశలవారీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిగురుపాటి బాబూరావు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు ఉపసంహరించుకోవాలని, లాక్ డౌన్ కాలంలలో బిల్లులను రద్దు చేయాలని కోరుతూ విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలన్నారు.

పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు హాజరయ్యారు. బిల్లులను ఉపసంహరించుకోకపోతే దశలవారీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిగురుపాటి బాబూరావు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపారు.

ఇదీ చదవండి:

విజయవాడలో అక్రమ మద్యం, గుట్కా పట్టివేత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.