ETV Bharat / state

కొవిడ్ వార్డుల్లో పడకలను పెంచాలి... ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి - విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సీపీఎం నాయకులు ఆందోళన

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్ వార్డుల్లో పడకలను పెంచి... ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీపీఎం నాయకులు ఆందోళన
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీపీఎం నాయకులు ఆందోళన
author img

By

Published : Apr 22, 2021, 7:23 PM IST

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీపీఎం నాయకులు ఆందోళన

ప్రభుత్వాసుపత్రిలోని కొవిడ్ వార్డుల్లో పడకలను పెంచి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేస్తూ.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. కరోనా సెకెండ్‌ వేవ్‌..అదుపు చేయటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే.. పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి ' రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తికి లోటులేదు'

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీపీఎం నాయకులు ఆందోళన

ప్రభుత్వాసుపత్రిలోని కొవిడ్ వార్డుల్లో పడకలను పెంచి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేస్తూ.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. కరోనా సెకెండ్‌ వేవ్‌..అదుపు చేయటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే.. పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి ' రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తికి లోటులేదు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.