ETV Bharat / state

ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలి: సీపీఎం నేతలు

author img

By

Published : Feb 2, 2020, 2:40 PM IST

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... విజయవాడ కృష్ణలంకలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఆందోళనలు చేపట్టిన రైతులు, మహిళలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని సీపీఎం నగర కార్యదర్శి దోనెపూడి కాశినాధ్ డిమాండ్ చేశారు. శాసనమండలి రద్దును ఖండించిన నేతలు.. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని హితవు పలికారు.

cpm dharna opposing three capital system at vijayawada
ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడలి
అమరావతికి మద్దతుగా సీపీఎం నేతలు ర్యాలీ

అమరావతికి మద్దతుగా సీపీఎం నేతలు ర్యాలీ

ఇదీ చదవండి:

నందిగామలో కొనసాగుతున్న 23వ రోజు రిలే దీక్షలు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.