ETV Bharat / state

నాలుగో దశ ఎన్నికల ప్రచారంలో వివాదం

author img

By

Published : Feb 19, 2021, 11:54 AM IST

కృష్ణా జిల్లా ముసునూరులో నాలుగవ దశ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో వివాదం జరిగింది. వైకాపా నాయకులు ప్రచారం చేస్తుండగా.. ఓ వ్యక్తి వచ్చి మా గ్రామంలో డ్రైనేజీలు లేవు అని నిలదీశారు. దీంతో వైకాపాకు చెందిన నలుగురు వ్యక్తులు వెనక్కి.. వచ్చి శివా నాగరాజుపై దాడి చేశారు.

Controversy in the fourth phase election campaign
నాలుగో దశ ఎన్నికల ప్రచారంలో వివాదం

కృష్ణా జిల్లా ముసునూరులో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో వివాదం నెలకొంది. వైకాపా నాయకులు ఇంటింటికి వెళ్లి ఓటు అడిగేటప్పడు.. ఓ వ్యక్తి మా గ్రామంలో డ్రైనేజీలు లేవు అని పెరుచర్ల శివ నాగరాజు నిలదీశారు. ప్రచారంలో ఉన్నవారు వెళ్లిపోయారు. వైకాపాకు చెందిన నలుగురు వ్యక్తులు వెనక్కి వచ్చి శివ నాగరాజుపై దాడి చేశారు. బాధితుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. శివ నాగరాజును నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఉన్న బాధితుడి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీ చూడండి:

కృష్ణా జిల్లా ముసునూరులో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో వివాదం నెలకొంది. వైకాపా నాయకులు ఇంటింటికి వెళ్లి ఓటు అడిగేటప్పడు.. ఓ వ్యక్తి మా గ్రామంలో డ్రైనేజీలు లేవు అని పెరుచర్ల శివ నాగరాజు నిలదీశారు. ప్రచారంలో ఉన్నవారు వెళ్లిపోయారు. వైకాపాకు చెందిన నలుగురు వ్యక్తులు వెనక్కి వచ్చి శివ నాగరాజుపై దాడి చేశారు. బాధితుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. శివ నాగరాజును నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఉన్న బాధితుడి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీ చూడండి:

లాయర్ దంపతుల హత్య కేసులో జడ్పీ ఛైర్మన్ మేనల్లుడి పాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.