ETV Bharat / state

వేదాద్రి మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం

వేదాద్రి రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు చొప్పున చెల్లించాలని అధికారులకు ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వారికీ వర్తింపచేయాలని సూచించారు.

author img

By

Published : Jun 18, 2020, 6:28 PM IST

CM Jagan announces 5 lakh rupee X Gresia for died families at  Vedadri in Krishna district road accident
మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్‌ గ్రేషియా

కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు... సీఎం జగన్ ఎక్స్​ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వారికి సైతం పరిహారం వర్తింపజేయాలని స్పష్టం చేశారు. ప్రమాదం ఏపీలోనే జరిగినందున మృతుల కుటుంబాలను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని అన్నారు

కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు... సీఎం జగన్ ఎక్స్​ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వారికి సైతం పరిహారం వర్తింపజేయాలని స్పష్టం చేశారు. ప్రమాదం ఏపీలోనే జరిగినందున మృతుల కుటుంబాలను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని అన్నారు

ఇదీ చదవండి: ఈఎస్‌ఐ వ్యవహారంపై హైకోర్టులో విచారణ... ఈ నెల 25కు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.