తెలంగాణ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. శాసన సభ్యునిగా ప్రజలకు ఆయన చేసిన సేవలను ప్రశంసించారు. నోముల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
నోముల నర్సింహయ్య మృతికి చంద్రబాబు సంతాపం
తెలంగాణలోని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతిపట్ల చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
![నోముల నర్సింహయ్య మృతికి చంద్రబాబు సంతాపం chandrababu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9731260-1057-9731260-1606838074644.jpg?imwidth=3840)
చంద్రబాబు, తెదేపా అధినేత
తెలంగాణ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. శాసన సభ్యునిగా ప్రజలకు ఆయన చేసిన సేవలను ప్రశంసించారు. నోముల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ఇవీ చదవండి..