ETV Bharat / state

సీఎం గారూ.. 4 నెలలుగా ఏం జరుగుతోంది?: చంద్రబాబు

author img

By

Published : Oct 1, 2019, 12:13 PM IST

ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డికి... తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు. ఉపాధి హామీ పనుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తగదన్నారు.

ముఖ్యమంత్రికి లేఖ రాసిన చంద్రబాబు
ముఖ్యమంత్రికి లేఖ రాసిన చంద్రబాబు

ఉపాధి హామీ పనుల్లో 4 నెలలుగా జరుగుతున్న పరిణామాలు.. తనను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్​కు చంద్రబాబు లేఖ రాశారు. కూలీలకు సకాలంలో వేతనాలు, గుత్తేదారులకు బిల్లులు చెల్లించడం లేదని ఆగ్రహించారు. కూలీల ఉపాధికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఉపాధి హమీ పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యం పేదల జీవనోపాధిని దెబ్బతీస్తోంది. పనులు చేసినవారికి బిల్లులు ఇవ్వట్లేదు.. కూలీలకు సకాలంలో వేతనాలు లేవు. ఉపాధి హామీ కౌన్సిల్‌ సభ్యులు రాష్ట్ర మంత్రి, అధికారులను కలిసినా ఫలితం లేదు. గత 4 నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఆశ్యర్యానికి గురిచేస్తున్నాయి. రద్దులు, కూల్చివేతలు, నిలిపివేతలతో ప్రభుత్వ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. ఇప్పటికైనా తక్షణమే స్పందించి సత్వరమే నిధులు విడుదల చేయాలి . పెండింగ్‌ బిల్లులు ప్రాధాన్యతక్రమంలో చెల్లించాలి. కూలీల జీవనోపాధికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలి.

- చంద్రబాబు నాయుడు, తెదేపా జాతీయ అధ్యక్షుడు

ఇదీ చదవండి

కర్తార్​పుర్'​ ప్రారంభోత్సవానికి మన్మోహన్​కు ఆహ్వానం!

ముఖ్యమంత్రికి లేఖ రాసిన చంద్రబాబు

ఉపాధి హామీ పనుల్లో 4 నెలలుగా జరుగుతున్న పరిణామాలు.. తనను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్​కు చంద్రబాబు లేఖ రాశారు. కూలీలకు సకాలంలో వేతనాలు, గుత్తేదారులకు బిల్లులు చెల్లించడం లేదని ఆగ్రహించారు. కూలీల ఉపాధికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఉపాధి హమీ పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యం పేదల జీవనోపాధిని దెబ్బతీస్తోంది. పనులు చేసినవారికి బిల్లులు ఇవ్వట్లేదు.. కూలీలకు సకాలంలో వేతనాలు లేవు. ఉపాధి హామీ కౌన్సిల్‌ సభ్యులు రాష్ట్ర మంత్రి, అధికారులను కలిసినా ఫలితం లేదు. గత 4 నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఆశ్యర్యానికి గురిచేస్తున్నాయి. రద్దులు, కూల్చివేతలు, నిలిపివేతలతో ప్రభుత్వ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. ఇప్పటికైనా తక్షణమే స్పందించి సత్వరమే నిధులు విడుదల చేయాలి . పెండింగ్‌ బిల్లులు ప్రాధాన్యతక్రమంలో చెల్లించాలి. కూలీల జీవనోపాధికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలి.

- చంద్రబాబు నాయుడు, తెదేపా జాతీయ అధ్యక్షుడు

ఇదీ చదవండి

కర్తార్​పుర్'​ ప్రారంభోత్సవానికి మన్మోహన్​కు ఆహ్వానం!

Intro:AP_GNT_26_01_GOVT_WINES_OPEN_AV_AP10032

Centre. Mangalagiri


Ramkumar. 8008001908

(. ) ప్రభుత్వ మద్యం దుకాణాలు రిలీజ్ సినిమా హాల్లో తలపిస్తున్నాయి. మంగళవారం నుంచి ప్రారంభమైన ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరారు. ఉదయం 11 గంటలు ఎప్పుడు అవుతుందా అని మద్యం దుకాణాల వద్ద ఎదురు చూశారు. దుకాణం తెరవగానే మద్యం కోసం ఎగబడి తీసుకున్నారు. ఆబ్కారీర శాఖ అధికారులు మద్యం కొనుగోళ్లను పర్యవేక్షించారు.


Body:viss


Conclusion:only
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.