ETV Bharat / state

విద్యుదాఘాతంతో బాలుడు మృతి

author img

By

Published : May 18, 2021, 10:16 PM IST

Updated : May 19, 2021, 1:10 PM IST

విద్యుదాఘాతానికి గురై బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన విజయవాడ నగర శివారు సుందరయ్యనగర్​లో చోటుచేసుకుంది. ఇంటి ముందు తెగిపడిన విద్యుత్ తీగను పట్టుకోవటంతో ప్రమాదం జరిగింది.

విద్యుదాఘాతంతో బాలుడు మృతి
విద్యుదాఘాతంతో బాలుడు మృతి

విజయవాడ నగర శివారు పాయకాపురం సుందరయ్యనగర్​లో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై బాలుడు మృతి చెందాడు. ఇంటి ముందు తెగిపడిన విద్యుత్ తీగను పట్టుకోవటంతో ప్రమాదం జరిగింది.

మృతుడు చరణ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. బాలుడి మృతితో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది. ఘటనపై నున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విజయవాడ నగర శివారు పాయకాపురం సుందరయ్యనగర్​లో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై బాలుడు మృతి చెందాడు. ఇంటి ముందు తెగిపడిన విద్యుత్ తీగను పట్టుకోవటంతో ప్రమాదం జరిగింది.

మృతుడు చరణ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. బాలుడి మృతితో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది. ఘటనపై నున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఎంపీ రఘురామకు వైద్య పరీక్షలు పూర్తి

Last Updated : May 19, 2021, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.