ఇదీ చదవండి:
నందిగామలో మూడు రాజధానులకు మద్ధతుగా బైక్ ర్యాలీ
సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయానికి సంఘీభావంగా కృష్ణాజిల్లా నందిగామలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతుగా వైకాపా నాయకులు ర్యాలీ నిర్వహించారు.
నందిగామలో మూడు రాజధానులకు మద్ధతుగా..బైక్ ర్యాలీ
ఇదీ చదవండి:
sample description
Last Updated : Jan 21, 2020, 2:07 PM IST