ETV Bharat / state

అటల్ పెన్షన్ పథకంపై అవగాహన

author img

By

Published : Aug 29, 2019, 7:55 PM IST

కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు ఆసరా ఉండేందుకు ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజన పథకంపై విజయవాడలో ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు.  ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొని ప్రజల సందేహాలను నివృత్తి చేశారు.

అటల్ పెన్షన్ పథకంపై అవగాహన

వృద్ధులకు ఆసరాగా ఉండే పెన్షన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని ఇండియన్ బ్యాంకు ఉద్యోగి రామ్మోహన్ రావు తెలిపారు. అటల్ పెన్షన్ యోజన పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంపై విజయవాడ అంబేడ్కర్ భవన్​లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాలోని వివిధ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొని పెన్షన్ పథకంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేశారు. ఆగస్టు 1 నుంచి 31 వరకు అటల్ పెన్షన్ యోజన పథకంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. అందులో భాగంగానే నేడు విజయవాడలో కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

అటల్ పెన్షన్ పథకంపై అవగాహన

వృద్ధులకు ఆసరాగా ఉండే పెన్షన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని ఇండియన్ బ్యాంకు ఉద్యోగి రామ్మోహన్ రావు తెలిపారు. అటల్ పెన్షన్ యోజన పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంపై విజయవాడ అంబేడ్కర్ భవన్​లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాలోని వివిధ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొని పెన్షన్ పథకంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేశారు. ఆగస్టు 1 నుంచి 31 వరకు అటల్ పెన్షన్ యోజన పథకంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. అందులో భాగంగానే నేడు విజయవాడలో కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

అటల్ పెన్షన్ పథకంపై అవగాహన

ఇదీచదవండి

పోకిరీని చెట్టుకు కట్టేసి చితక్కొట్టింది..

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

అధికారుల నిర్లక్ష్యంతో రైతు మృతి.

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో విషాదం నెలకొంది. ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ సందర్భంగా క్యూలైన్లో నిలిచి ఉన్న రైతుల మధ్య జరిగిన స్వల్ప తోపులాటలో కింద పడి సిద్ధప్ప అనే మృతి చెందాడు.

ఉరవకొండ మండలంలో గత వారం రోజులుగా వ్యవసాయ అధికారులు ప్రత్యామ్నాయ విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం మండలంలోని రాకెట్ల, ఆమిద్యాల, ఉరవకొండ గ్రామాలకు విత్తన పంపిణీ మొదలుపెట్టారు. రైతులు క్యూలో ఉన్న సమయంలో స్వల్ప తోపులాట జరిగింది. దీంతో రాకెట్ల గ్రామానికి చెందిన దాసరి సిద్ధప్ప కిందపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో రైతు కుటుంబంలో విషాదం నెలకొంది. కింద పడిన సమయంలో గుండెపోటు వచ్చి మృతి చెంది ఉంటాడని కుటుంబ సభ్యులు తోటి రైతులు తెలిపారు.

అధిక సంఖ్యలో రైతులు రావడం సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఇలా జరిగింది అని తోటి రైతులు తెలిపారు. కనీసం మంచి నీరు సెమియన కూడా ఏర్పాటు చేయలేదు అని రైతులు తెలిపారు. మృతి చెందిన విషయం తెలియగానే అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ జెడిఎ హాబీబీ బాషా ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని రైతుకు పూలమాల వేసి నివాళులర్పించారు.


Body:బైట్ 1 : రైతులు.
బైట్ 2 : హాబీబీ బాషా. జిల్లా వ్యవసాయ శాఖ జేడీఏ.


Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 29-08-2019
sluge : ap_atp_71_29_raithu_mruthi_AVB_AP10097
cell : 9704532806
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.