ETV Bharat / state

దిల్లీ చేరుకున్న గవర్నర్ బిశ్వభూషణ్

రాష్ట్ర గవర్నర్ బిశ్వభుషణ్ హరిచందన్ మూడ్రోజులు పర్యటనలో భాగంగా దిల్లీకి చేరుకున్నారు.

author img

By

Published : Aug 7, 2019, 9:19 PM IST

Updated : Aug 8, 2019, 1:04 AM IST

మూడ్రోజులు దిల్లీలో పర్యటించనున్న గవర్నర్

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మూడ్రోజుల పాటు దిల్లీలో పర్యటించనున్నారు.ఈ మేరకు ఆయన హస్తిన చేరుకున్నారు. రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్​షాతో గవర్నర్ భేటీ కానున్నారు. గవర్నర్​ తిరిగి రాష్ట్రానికి శనివారం చేరుకోనున్నారు.

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మూడ్రోజుల పాటు దిల్లీలో పర్యటించనున్నారు.ఈ మేరకు ఆయన హస్తిన చేరుకున్నారు. రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్​షాతో గవర్నర్ భేటీ కానున్నారు. గవర్నర్​ తిరిగి రాష్ట్రానికి శనివారం చేరుకోనున్నారు.

ఇది చూడండి: మెడికో గల్లా పట్టిన పోలీసు.. విజయవాడలో ఉద్రిక్తత

Intro:Ap_Vsp_94_07_Chori_Update_Ab_AP10083
కంట్రిబ్యూటర్: కె. కిరణ్
సెంటర్ : విశాఖ సిటీ
8008013325
( ) విశాఖ పోర్టు రోడ్డులో జరిగిన దారి దోపిడీకి సంబంధించి బాధితుడి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.


Body:అంత డబ్బు ఎందుకు తీసుకువెళ్తున్నాడు.. అనే విషయాలను నగర శాంతి భద్రతల డిసిపి-2 పర్యవేక్షణలో వివరాలు సేకరిస్తున్నారు. బాధితుడు గాజువాక ట్రాన్స్ పోర్ట్ కంపెనీ పని చేస్తున్నట్లుగా..ఆ నగదు కూడా కంపెనీకి చెందినదేనని పోలీసులు తెలిపారు.


Conclusion:ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని.. పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధితుడు ద్విచక్రవాహనాన్ని పోలీసులు పరిశీలించారు.


బైట్: ప్రభాకరరావు, ఏసీపీ నార్త్ క్రైం.
Last Updated : Aug 8, 2019, 1:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.