రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మూడ్రోజుల పాటు దిల్లీలో పర్యటించనున్నారు.ఈ మేరకు ఆయన హస్తిన చేరుకున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షాతో గవర్నర్ భేటీ కానున్నారు. గవర్నర్ తిరిగి రాష్ట్రానికి శనివారం చేరుకోనున్నారు.
ఇది చూడండి: మెడికో గల్లా పట్టిన పోలీసు.. విజయవాడలో ఉద్రిక్తత