ETV Bharat / state

మోపిదేవి ఆలయాన్ని సందర్శించిన సీఎస్ నీలం సాహ్ని - cs neelam sahnni in krsihns mopidevi temple

కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సీఎస్ నీలం సాహ్ని... కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామి వారి చిత్రపటం, తీర్థ ప్రసాదాన్ని అధికారులు ఆమెకు అందజేశారు.

ap Chiefsecretary neelam saahni visited krishna district mopidevi temple
మోపిదేవి ఆలయాన్ని సందర్శించిన సీఎస్ నీలం సాహ్ని
author img

By

Published : Dec 22, 2019, 7:26 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని.. కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మొదటగా ఆలయ అర్చకులు సీఎస్​కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి సన్నిధిలోని నాగేంద్ర స్వామి పుట్టలో పాలు పోసి... ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జీవీడీఎన్ లీల కుమార్... ఆమెకు స్వామి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఇవీ చూడండి:

కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని.. కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మొదటగా ఆలయ అర్చకులు సీఎస్​కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి సన్నిధిలోని నాగేంద్ర స్వామి పుట్టలో పాలు పోసి... ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జీవీడీఎన్ లీల కుమార్... ఆమెకు స్వామి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఇవీ చూడండి:

ఇంద్రకీలాద్రిలో ముగిసిన భవానీల దీక్ష

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.