ETV Bharat / state

ఆక్సిజన్ కొరత నివారణకు ప్రభుత్వం చర్యలు.. ప్రైవేటు ఏజెన్సీల నుంచి కొనుగోలు

author img

By

Published : Apr 27, 2021, 2:27 PM IST

ఆక్సిజన్‌ కొరత నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రైవేటు గ్యాస్‌ ఏజెన్సీల నుంచి ఆక్సిజన్‌ని కొనుగోలు చేస్తోంది. చెన్నై నుంచి కృష్ణా జిల్లా సూరంపల్లిలోని గ్యాస్ ఏజెన్సీకి 23 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్​ను తరలించారు.

andhra pradesh government purchasing oxygen from private persons
ప్రైవేటు గ్యాస్‌ ఏజెన్సీల నుంచి ప్రభుత్వం ఆక్సిజన్‌ని కొనుగోలు

ఆక్సిజన్ నిల్వలు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీల నుంచి ఆక్సిజన్ కొనుగోలు చేస్తోంది. చెన్నై నుంచి కృష్ణా జిల్లా సూరంపల్లిలోని గ్యాస్ ఏజెన్సీకి 23 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తరలించారు.

ఒప్పందం ప్రకారం ఖమ్మం జిల్లాకు ఆక్సిజన్ తరలించాల్సి ఉండగా రాష్ట్రానికి అందించాలని నిర్వాహకుడిని ప్రభుత్వం కోరింది. ఏజెన్సీ నిర్వాహకుడి నుంచి 13 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కొనుగోలు చేసింది. ఆక్సిజన్‌ను 7 ఆస్పత్రులకు సరఫరా చేయాలని అధికారుల నిర్ణయించారు. మిగిలిన 10 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ట్యాంకర్​ను ఖమ్మం తరలించారు.

ఆక్సిజన్ నిల్వలు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీల నుంచి ఆక్సిజన్ కొనుగోలు చేస్తోంది. చెన్నై నుంచి కృష్ణా జిల్లా సూరంపల్లిలోని గ్యాస్ ఏజెన్సీకి 23 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తరలించారు.

ఒప్పందం ప్రకారం ఖమ్మం జిల్లాకు ఆక్సిజన్ తరలించాల్సి ఉండగా రాష్ట్రానికి అందించాలని నిర్వాహకుడిని ప్రభుత్వం కోరింది. ఏజెన్సీ నిర్వాహకుడి నుంచి 13 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కొనుగోలు చేసింది. ఆక్సిజన్‌ను 7 ఆస్పత్రులకు సరఫరా చేయాలని అధికారుల నిర్ణయించారు. మిగిలిన 10 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ట్యాంకర్​ను ఖమ్మం తరలించారు.

ఇదీ చదవండి: సంగం డెయిరీ యాజమాన్యం బదిలీ.. ప్రభుత్వ ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.