ETV Bharat / state

వారణాసి నుంచి వచ్చారు... క్వారంటైన్​కు తరలించారు

author img

By

Published : Apr 15, 2020, 3:39 PM IST

వారణాసిలో చిక్కుకున్న రాష్ట్ర వాసులు కొందరు... ప్రత్యేక బస్సుల్లో రాష్ట్రానికి చేరుకున్నారు. వీరిని గరికపాడు చెక్ పోస్టు వద్ద ఆపిన అధికారులు క్వారంటైన్​కు తరలించారు.

Andhra Locals  reached jaggayyapeta
వారణాసి నుంచి రాష్ట్రానికి చేరుకున్న వారిని క్వారంటైన్​కు తరలింపు
వారణాసి నుంచి రాష్ట్రానికి చేరుకున్న వారిని క్వారంటైన్​కు తరలింపు

వారణాసిలో చిక్కుకుపోయిన కొంతమంది రాష్ట్రవాసులు... ప్రత్యేక బస్సుల్లో రాష్ట్రానికి చేరుకున్నారు. వారిని జగ్గయ్యపేట సమీపంలోని క్వారంటైన్‌కు అధికారులు తరలించారు. రాష్ట్రానికి చెందిన 345 మంది, ఒడిశా వాసులు 49 మంది లాక్ డౌన్ కారణంగా వారణాసిలో ఉండిపోయారు. ఎంపీ జీవీఎల్ నరసింహారావు చొరవతో జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్దకు చేరుకున్నారు. వీరందరినీ జగ్గయ్యపేట, నందిగామ రిలాక్సేషన్ సెంటర్​లకు అధికారులు తరలించారు.

వారణాసి నుంచి రాష్ట్రానికి చేరుకున్న వారిని క్వారంటైన్​కు తరలింపు

వారణాసిలో చిక్కుకుపోయిన కొంతమంది రాష్ట్రవాసులు... ప్రత్యేక బస్సుల్లో రాష్ట్రానికి చేరుకున్నారు. వారిని జగ్గయ్యపేట సమీపంలోని క్వారంటైన్‌కు అధికారులు తరలించారు. రాష్ట్రానికి చెందిన 345 మంది, ఒడిశా వాసులు 49 మంది లాక్ డౌన్ కారణంగా వారణాసిలో ఉండిపోయారు. ఎంపీ జీవీఎల్ నరసింహారావు చొరవతో జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్దకు చేరుకున్నారు. వీరందరినీ జగ్గయ్యపేట, నందిగామ రిలాక్సేషన్ సెంటర్​లకు అధికారులు తరలించారు.

ఇవీ చూడండి:

సెల్​ఫోన్​ గొడవ.. నిండు ప్రాణం బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.