ETV Bharat / state

16వ రోజూ కొనసాగనున్న రాజధాని రైతన్నల ఆందోళనలు

author img

By

Published : Jan 2, 2020, 5:57 AM IST

అమరావతి అన్నదాతల ఆందోళనలు 16వ రోజుకు చేరాయి. రాజధాని పరిధిలోని గ్రామాల్లో ఇవాళ కూడా రైతుల నిరసనలు కొనసాగనున్నాయి. రాజధాని రైతులకు మద్దతుగా రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు ఇతర జిల్లాలో ఆందోళనలు చేపట్టనున్నాయి.

Amaravathi farmers agitation on 16th day
అమరావతి రైతన్నల ఆందోళనలు
అమరావతి రైతన్నల ఆందోళనలు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేటితో రైతుల నిరసన 16వ రోజుకు చేరింది. ఇవాళ మందడం, తుళ్లూరుల్లో రైతులు మహాధర్నాలు చేపట్టనుండగా వెలగపూడి, ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో 16వ రోజూ రైతులు రిలే నిరాహారదీక్షను కొనసాగించనున్నారు. రాజధాని పరిధిలోని ఇతర గ్రామాల్లోనూ నిరసనలు చేపట్టనున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు నేటి నుంచి ప్రకాశం జిల్లాలోనూ రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆందోళనలు చేపట్టనున్నాయి.

ఇదీ చదవండి :

అమరావతి కోసం.. ప్రాణాలైనా అర్పిస్తాం: బొండా ఉమా

అమరావతి రైతన్నల ఆందోళనలు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేటితో రైతుల నిరసన 16వ రోజుకు చేరింది. ఇవాళ మందడం, తుళ్లూరుల్లో రైతులు మహాధర్నాలు చేపట్టనుండగా వెలగపూడి, ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో 16వ రోజూ రైతులు రిలే నిరాహారదీక్షను కొనసాగించనున్నారు. రాజధాని పరిధిలోని ఇతర గ్రామాల్లోనూ నిరసనలు చేపట్టనున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు నేటి నుంచి ప్రకాశం జిల్లాలోనూ రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆందోళనలు చేపట్టనున్నాయి.

ఇదీ చదవండి :

అమరావతి కోసం.. ప్రాణాలైనా అర్పిస్తాం: బొండా ఉమా

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.