ETV Bharat / state

అమరావతి కోసం ప్రాణాలు కోల్పోయిన రైతులకు ఘన నివాళి - అమరావతి అమరవీరులు

విజయవాడ రాణిగారి తోటలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమరావతి కోసం ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతోపాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.

రైతులకు ఘన నివాళి
రైతులకు ఘన నివాళి
author img

By

Published : Jan 16, 2020, 5:43 PM IST

రాజధాని కోసం ప్రాణాలు కోల్పోయిన రైతులకు అమరావతి పరిరక్షణ సమితి నివాళులర్పించింది. విజయవాడ రాణిగారి తోటలో సమావేశమైన నేతలు... ముందుగా పట్టణంలో భారీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఇటీవల పోలీసుల తోపులాటలో గాయపడిన మహిళకు రూ.30 వేలు ఆర్థిక సాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఐకాస ప్రతినిధులు పాల్గొన్నారు.

రైతులకు అమరావతి పరిరక్షణ సమితి ఘన నివాళి

రాజధాని కోసం ప్రాణాలు కోల్పోయిన రైతులకు అమరావతి పరిరక్షణ సమితి నివాళులర్పించింది. విజయవాడ రాణిగారి తోటలో సమావేశమైన నేతలు... ముందుగా పట్టణంలో భారీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఇటీవల పోలీసుల తోపులాటలో గాయపడిన మహిళకు రూ.30 వేలు ఆర్థిక సాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఐకాస ప్రతినిధులు పాల్గొన్నారు.

రైతులకు అమరావతి పరిరక్షణ సమితి ఘన నివాళి

ఇదీచదవండి

2024లో వచ్చేది భాజపా-జనసేన ప్రభుత్వమే : పవన్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.