ETV Bharat / state

భర్త ఘాతుకం..కరెంటుషాక్​తో​ భార్యను కడతేర్చే యత్నం - ambaarupeta

అపురూపంగా చూసుకోవాల్సిన భార్యను కరెంట్ షాక్ ఇచ్చి చంపబోయాడో ప్రబుద్ధుడు. భార్య నిద్రిస్తున్న సమయంలో భర్త ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అయితే ఆమె కేకలు వేయటంతో స్థానికులు వచ్చి రక్షించారు.

A man trying to kill his wifewith current at ambaarupeta in krishna district
author img

By

Published : Aug 25, 2019, 7:28 PM IST

కరెంటుషాక్​ ఇచ్చి భార్యపై హత్యయత్నం...

కట్టుకున్న వాడే కాలయముడిగా మారాడు. భార్యను కడతేర్చాలనుకున్న భర్త ఆమె నిద్రిస్తున్న సమయంలో కరెంట్​ షాక్​ పెట్టిన ఘటన కృష్ణాజిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో చోటు చేసుకుంది.

భార్య అరుణకు భర్త జానకిరామయ్య కడతేర్చాలనుకున్నాడు. నిద్రిస్తున్న సమయంలో ఈ దారుణానికి పాల్పడగా..ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు వెంటనే రావడంతో అతను పరారయ్యాడు. స్థానికుల సహాయంతో బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా ఆమెపై తన భర్త దారుణానికి ఒడిగట్టగా..ఊహించని ఈ సంఘటనకు భయభ్రాంతులకు లోనైంది. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇదీచూడండి.అదనపు కట్న వేధింపులకు.. నిండు గర్భిణి బలి

కరెంటుషాక్​ ఇచ్చి భార్యపై హత్యయత్నం...

కట్టుకున్న వాడే కాలయముడిగా మారాడు. భార్యను కడతేర్చాలనుకున్న భర్త ఆమె నిద్రిస్తున్న సమయంలో కరెంట్​ షాక్​ పెట్టిన ఘటన కృష్ణాజిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో చోటు చేసుకుంది.

భార్య అరుణకు భర్త జానకిరామయ్య కడతేర్చాలనుకున్నాడు. నిద్రిస్తున్న సమయంలో ఈ దారుణానికి పాల్పడగా..ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు వెంటనే రావడంతో అతను పరారయ్యాడు. స్థానికుల సహాయంతో బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా ఆమెపై తన భర్త దారుణానికి ఒడిగట్టగా..ఊహించని ఈ సంఘటనకు భయభ్రాంతులకు లోనైంది. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇదీచూడండి.అదనపు కట్న వేధింపులకు.. నిండు గర్భిణి బలి

Intro:AP_TPG_22_25_POLAVARAM_RIVEW_PPA_BJP_LEADERS_AVB_AP10088
యాంకర్ : పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ వల్ల పోలవరం ప్రాజెక్టు పై అదనపు భారం ఎంత పడుతుందో ఆ మొత్తం వ్యయం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ క్యాంపు కార్యాలయంలో పోలవరం ప్రాజెక్ట్ ఆధార టి తో సమావేశం అయ్యారు ఆర్ అండ్ ఆర్ ఆర్ కాలనీ నిర్మాణాలు భూసేకరణపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఉదయం జంగారెడ్డిగూడెంలో ఆయిల్ పామ్ పొగాకు రైతుల సమస్యలపై అధ్యయనం చేశారు అనంతరం పోలవరం మండలం పునరావాస గ్రామం చేగుం డా పల్లి లో నిర్మాత కాలనీలు సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే అని జీవీఎల్ స్పష్టం చేశారు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో గత ప్రభుత్వం అవకతవకలు చేసిందంటూ ఈ ప్రభుత్వం ఆరోపిస్తున్నారని అవకతవకలు చేసింది నీటి పారుదల శాఖ మంత్రి లేక ముఖ్యమంత్రి అనేది స్పష్టం చేయటం లేదన్నారు ప్రాజెక్టు నిర్వాసితులకు అన్ని విధాల న్యాయం చేసేలా భాజపా ప్రభుత్వం కృషి చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు


Body:పోలవరం రివ్యూ పి పి ఏ బీజేపీ లీడర్స్


Conclusion:note: జీవీఎల్ సోము వీర్రాజు బైట్స్ సెకండ్ ఫైల్స్ వస్తున్నాయ్ పరిశీలించగలరు
గణేష్ జంగారెడ్డిగూడెం9494340456
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.