విజయవాడ పటమటలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
విజయవాడ: ఇరువర్గాల ఘర్షణలో గాయపడ్డ వ్యక్తి మృతి
నిన్న విజయవాడలోని పటమటలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
![విజయవాడ: ఇరువర్గాల ఘర్షణలో గాయపడ్డ వ్యక్తి మృతి విజయవాడలో ఇరువర్గాల ఘర్షణలో గాయపడిన వ్యక్తి మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7422245-855-7422245-1590933386216.jpg?imwidth=3840)
నిన్న పటమటలో రెండు వర్గాల మధ్య కత్తులు, కర్రలతో దాడులు జరిగాయి. దాడిలో పలువురికి గాయాలు కాగా క్షతగాత్రులను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారిలో సందీప్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇదీ చూడండి: విజయవాడలో విద్యార్థుల గ్యాంగ్ వార్.. పలువురికి తీవ్ర గాయాలు
విజయవాడ పటమటలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
నిన్న పటమటలో రెండు వర్గాల మధ్య కత్తులు, కర్రలతో దాడులు జరిగాయి. దాడిలో పలువురికి గాయాలు కాగా క్షతగాత్రులను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారిలో సందీప్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.