ETV Bharat / state

విజయవాడ: ఇరువర్గాల ఘర్షణలో గాయపడ్డ వ్యక్తి మృతి

author img

By

Published : May 31, 2020, 7:31 PM IST

నిన్న విజయవాడలోని పటమటలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

విజయవాడలో ఇరువర్గాల ఘర్షణలో గాయపడిన వ్యక్తి మృతి
విజయవాడలో ఇరువర్గాల ఘర్షణలో గాయపడిన వ్యక్తి మృతి

విజయవాడ పటమటలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

నిన్న పటమటలో రెండు వర్గాల మధ్య కత్తులు, కర్రలతో దాడులు జరిగాయి. దాడిలో పలువురికి గాయాలు కాగా క్షతగాత్రులను విజయవాడలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. వారిలో సందీప్​ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఇదీ చూడండి: విజయవాడలో విద్యార్థుల గ్యాంగ్​ వార్​.. పలువురికి తీవ్ర గాయాలు

విజయవాడ పటమటలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

నిన్న పటమటలో రెండు వర్గాల మధ్య కత్తులు, కర్రలతో దాడులు జరిగాయి. దాడిలో పలువురికి గాయాలు కాగా క్షతగాత్రులను విజయవాడలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. వారిలో సందీప్​ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఇదీ చూడండి: విజయవాడలో విద్యార్థుల గ్యాంగ్​ వార్​.. పలువురికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.