ETV Bharat / state

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

పురుగుల మందు తాగి జి.కొండూరు కు చెందిన బ్రహ్మం అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మైలవరంలో మార్కెట్ యార్డులో చోటుచేసుకుంది.

author img

By

Published : Aug 24, 2019, 6:35 PM IST

a man died by drunk pestiside at mailavaram in krishna district
మైలవరంలో పురుగులమందు తాగి వ్యక్తిమృతి

కృష్ణాజిల్లా మైలవరం స్థానిక మార్కెట్ యార్డ్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పురుగుల మందు తాగి గుండా బత్తుల బ్రహ్మం అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బ్రహ్మం జి.కొండూరు మండలం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి యజమాని మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి.యువకుడిని గొంతు కోసి చంపేసిన దుండగలు

మైలవరంలో పురుగులమందు తాగి వ్యక్తిమృతి

కృష్ణాజిల్లా మైలవరం స్థానిక మార్కెట్ యార్డ్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పురుగుల మందు తాగి గుండా బత్తుల బ్రహ్మం అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బ్రహ్మం జి.కొండూరు మండలం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి యజమాని మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి.యువకుడిని గొంతు కోసి చంపేసిన దుండగలు

Intro:చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం లో శ్రావణ శనివారం సందర్భంగా కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ప్రత్యేక అభిషేకాలు అలంకరణలు పూజలు చేపట్టారు అలాగే సింగర్ కొండ మార్గంలో గల శనేశ్వర ఆలయం లో ప్రత్యేక పూజలు చేపట్టారు ఈ పూజలు పట్టణానికి చెందిన భక్తులతోపాటు వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు బార్ కోడ్స్ ఏర్పాటు చేసి భక్తులకు కల్పించారు


Body:పూజలు


Conclusion:నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో 9 6 వన్ టూ సిక్స్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.