ETV Bharat / state

జాలర్లకు చిక్కిన 15 అడుగుల కొండచిలువ

author img

By

Published : Oct 8, 2020, 10:00 AM IST

కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం దేవరపల్లిలో జాలర్లకు 15 అడుగుల కొండచిలువ చిక్కింది. భారీగా చేపలు దొరికాయని సంబరపడి... వల బయటకు తీసిన జాలర్లు.... పామును చూసి భయపడిపోయారు.

జాలర్లకు చిక్కిన 15 అడుగుల కొండచిలువ
జాలర్లకు చిక్కిన 15 అడుగుల కొండచిలువ


కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం దేవరపల్లిలో జాలర్లకు 15 అడుగుల కొండచిలువ చిక్కింది. కృష్ణానది పాయలో చేపల వేటకు వెళ్లిన జాలర్ల వలలో కొండచిలువ పడింది. ఆశ్చర్యపోయిన జాలర్లు వెంటనే అధికారులు సమాచారం అందించారు. ఆ కొండ చిలువను అధికారులు బంధించి తమతో తీసుకెళ్లిపోయారు.


కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం దేవరపల్లిలో జాలర్లకు 15 అడుగుల కొండచిలువ చిక్కింది. కృష్ణానది పాయలో చేపల వేటకు వెళ్లిన జాలర్ల వలలో కొండచిలువ పడింది. ఆశ్చర్యపోయిన జాలర్లు వెంటనే అధికారులు సమాచారం అందించారు. ఆ కొండ చిలువను అధికారులు బంధించి తమతో తీసుకెళ్లిపోయారు.

ఇదీ చదవండి

ఇక నుంచి వారి గత చరిత్రపై పోలీస్ నివేదిక తప్పనిసరి : కృత్తికా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.